నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో దట్టమైన నల్లమల అభయఅరణ్యాన్ని చీల్చుకుంటూ కృష్ణానది ప్రవహిస్తున్నది. ఇక్కడ గతంలో కంటే పులుల సంఖ్య పెరిగినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. �
Kerala | కేరళ వయనాడ్ జిల్లాలో మనుషులను చంపి అలజడి సృష్టించిన పెద్ద పులి ని చంపేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ పులి మగ పులి అటవీ శాఖ మంత్రి ఏకే సశేంద్రన్ వెల్లడించారు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన అమరగిరి చెంచుగూడెం పరిసరాల్లో చీమలతిప్పకు వెళ్లే నది ఒడ్డున సోమవారం పెద్దపులి కనిపించడంతో జాలర్లు ఉలిక్కిపడ్డారు.
Kollapur | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. అమరగిరి గ్రామం శివారులో కృష్ణా నది ఒడ్డున పెద్ద పులి కనిపించినట్లు స్థానికులు తెలిపారు.
ఆవాసం కోసం రాయల్ బెంగాల్ టైగర్ నాలుగు రాష్ర్టాలను చుట్టేసింది. ఐదు నెలల్లో దాదాపు 2,000 కిలోమీటర్లు ప్రయాణించింది. లేళ్లు, దుప్పులు వంటి జంతువులు పుష్కలంగా ఉండే ప్రదేశం కోసం అన్వేషించింది. అదే సమయంలో తనత
Tiger | పులి (Tiger).. ఈ పేరు వినగానే ఆమడదూరం పరిగెడతాం. క్రూరమైన ఈ వన్య మృగాన్ని దూరం నుంచి చూస్తేనే దడుచుకుంటాం. అలాంటిది ఓ చిన్న పిల్లాడు ఏకంగా పులితో ఆటలాడుకుంటున్నాడు.
Tiger Spotted Roaming | చెరకు పొలంలో ఒక పులి సంచరించింది. ( Tiger Spotted Roaming) ఒక వాహనంలో వెళ్తున్న వ్యక్తి దీనిని రికార్డ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మొదటి దశ చీతాల ప్రాజెక్టులో భాగంగా తెచ్చిన పలు చీతాల మరణం నేపథ్యంలో ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం రెండో దశ చీతా ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నది.
మంచిర్యాల జిల్లా అడవుల్లో పులి మళ్లీ కలకలం సృష్టిస్తుంది. కుశ్నపల్లి, నీల్వాయి అటవీ రేంజ్ పరిధిలో కాటేపల్లి, గొర్లపల్లి బీట్ అటవీ ప్రాంతం లో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు నిర్ధారణకు వచ్చారు.
మంచిర్యాల జిల్లా అడవుల్లో మళ్లీ పులి కలకలం సృష్టించింది. కుశ్నపల్లి, నీల్వాయి అటవీ రేంజ్ పరిధిలో కాటేపల్లి, గొర్లపల్లి బీట్ అటవీ ప్రాంతంలో పులి మూడు రోజులుగా సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు నిర్ధారణ�
మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండల కేంద్రంలోని శ్రీరామకొండపై చిరుత ప్రత్యక్షమైంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామకొండ క్షేత్రంలోని ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో చిరుతతోపాటు దాని పిల్లలు సంచరిస్తుండగా.. బుధవా
Zoo Park | తిరుపతి : తిరుపతి జూపార్కులో పులి పిల్ల మృతి చెందింది. పులి పిల్ల అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు జూపార్కు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన ఇటీవల చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
పులి ఎదురుపడితే ఎలాంటి జంతువైనా భయంతో వణికిపోతుంది. అడవిలో పులి ఎదుట పడేందుకు జంతువులు సాహసించవు. ఇక ఏనుగుల గుంపునకు దారి ఇచ్చేందుకు పులి పొడవైన గడ్డి మాటున నక్కిన వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్