వాంకిడి మండలం ఖానాపూర్ అటవీప్రాంతంలో సిడాం భీము(69)పై దాడి చేసి చంపిన పులి జాడ కోసం అటవీశాఖ రంగంలోకి దిగింది. పలుచోట్ల 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టింది. కాగజ్నగర్లోని పెద్ద వాగు వైపు వెళ్లినట�
Kagaznagar | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్లో పెద్దపులి కలకలం సృష్టించింది. పట్టణంలోని వినయ్ గార్డెన్ వద్ద రోడ్డు దాటుతుండగా పులిని ప్రయాణికులు చూశారు. దీంతో ప్రయాణికులు
ఉమ్మడి జిల్లాలో పులులు దడ పుట్టిస్తున్నాయి. అటవీ ప్రాంత గ్రామాల్లో సంచరిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నిత్యం ఎక్కడో చోట పశువులపై దాడి చేస్తూ చంపివేస్తున్నాయి
Maharashtra Tiger:కాన్ఫ్లిక్ట్ టైగర్.. సీటీ-1 పులిని మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాల్లో ఆ పులి ఇప్పటివరకు సుమారు 13 మందిని చంపింది. మత్తు మందు ఇచ్చి.. గురువారం ఉదయం
Adilabad dist | ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని కొలామా శివారు ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది. గ్రామంలోని రాథోడ్ సఘన్లాల్కు చెందిన మేకల మంద ఇంటి సమీపంలోని పశువుల
Viral Video | అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న పులిని ఫొటోలు తీసేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో నలుగురు వ్యక్తులు
Animals Power | సాధారణంగా జంతువులు పోట్లాడుకోవడం చూసే ఉంటాం. కానీ ఓ కుక్క, పులిపై దాడి చేసిన ఘటన చూసి ఉండకపోవచ్చు. పులిని చూడగానే మిగతా జంతువులు భయపడి పారిపోతాయి. దాని గాండ్రిపులకే వణుకు పుడుతోంది. అల�
కళ్ల ముందే ఒక పులి వచ్చి తన బిడ్డను పట్టుకెళ్లడం చూసిందా తల్లి. అంతే బిడ్డను కాపాడుకోవాలనే ఆలోచనతో తను ఏం చేస్తున్నానో కూడా మర్చిపోయింది. పులి వెంటపడి దాంతో వట్టి చేతులతో పోరాడింది. పులి మొఖంపై పిడిగుద్ద�
కెమెరాలో బంధించిన పర్యాటకులు అచ్చంపేట, జూలై 4: నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో పెద్దపులి కనువిందు చేసింది. ఆదివారం హైదరాబాద్కు చెందిన పర్యాటకులు సఫారీలో ఫరాహాబాద్ అటవీప్రా
నాగర్ కర్నూల్ : నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి గర్జిస్తూ పర్యాటకులకు కనువిందు చేసింది. ఆదివారం హైదరాబాద్కు చెందిన పర్యాటకులు సఫారీలో ఫరహాబాద్ వైపు అటవీ ప్రాంతంలో వెళ్లగా.. అక్కడ రోడ్డు దాటుతూ పెద్దప
మానేరు పరివాహకంలో సంచారం నిర్ధారించిన అటవీ అధికారులు ముత్తారం, జూన్ 27: పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం, రామగిరి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మానేరు పరివాహక ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది.