Adilabad dist | ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని కొలామా శివారు ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది. గ్రామంలోని రాథోడ్ సఘన్లాల్కు చెందిన మేకల మంద ఇంటి సమీపంలోని పశువుల
Viral Video | అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న పులిని ఫొటోలు తీసేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో నలుగురు వ్యక్తులు
Animals Power | సాధారణంగా జంతువులు పోట్లాడుకోవడం చూసే ఉంటాం. కానీ ఓ కుక్క, పులిపై దాడి చేసిన ఘటన చూసి ఉండకపోవచ్చు. పులిని చూడగానే మిగతా జంతువులు భయపడి పారిపోతాయి. దాని గాండ్రిపులకే వణుకు పుడుతోంది. అల�
కళ్ల ముందే ఒక పులి వచ్చి తన బిడ్డను పట్టుకెళ్లడం చూసిందా తల్లి. అంతే బిడ్డను కాపాడుకోవాలనే ఆలోచనతో తను ఏం చేస్తున్నానో కూడా మర్చిపోయింది. పులి వెంటపడి దాంతో వట్టి చేతులతో పోరాడింది. పులి మొఖంపై పిడిగుద్ద�
కెమెరాలో బంధించిన పర్యాటకులు అచ్చంపేట, జూలై 4: నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో పెద్దపులి కనువిందు చేసింది. ఆదివారం హైదరాబాద్కు చెందిన పర్యాటకులు సఫారీలో ఫరాహాబాద్ అటవీప్రా
నాగర్ కర్నూల్ : నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి గర్జిస్తూ పర్యాటకులకు కనువిందు చేసింది. ఆదివారం హైదరాబాద్కు చెందిన పర్యాటకులు సఫారీలో ఫరహాబాద్ వైపు అటవీ ప్రాంతంలో వెళ్లగా.. అక్కడ రోడ్డు దాటుతూ పెద్దప
మానేరు పరివాహకంలో సంచారం నిర్ధారించిన అటవీ అధికారులు ముత్తారం, జూన్ 27: పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం, రామగిరి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మానేరు పరివాహక ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది.
ఆ పులి బోను దాకా వచ్చింది. అటవీశాఖ అధికారులు పన్నిన ఉచ్చుల్లో పడ్డట్టే పడింది. కానీ, అంతలోనే వెనుదిరిగి వెళ్లిపోయింది. చివరకు అటవీశాఖ అధికారులకు నిరాశనే మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ప్ర
భోపాల్ : మధ్యప్రదేశ్లోని బాంధావ్గ్రహ్ టైగర్ రిజర్వ్లో ఓ ఆడ పులి పిల్ల మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు సోమవారం వెల్లడించారు. చనిపోయిన పులి పిల్ల తల, కడుపు, చెవులపై బలమైన గాయాలున్నట్ల�
కోల్కతా: ఒక రాయల్ బెంగాల్ టైగర్ పడవ నుంచి నీటిలోకి దూకింది. ఈదుకుంటూ ఒడ్డుకు చేరి అడవిలోకి వెళ్లింది. ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమాను ఈ పులి గుర్తుకు తెచ్చింది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ అటవీ ప్రాంతంల�
రవితేజ కథానాయకుడిగా తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ నేడు ప్రారంభోత్సవం జరుపుకోనుంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఇందులో ఓ కథానాయికగా కృత�