మండలంలోని వీర్లపాలెం, వీరప్పగూడెం గ్రామాల మధ్య చేపట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్లో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితం పవర్ప్లాంట్ నుంచి కోట్ల రూపాయల విలువ చేసే స్క్రాప్, విలువైన సామ�
హైదరాబాద్లో గతంలో చెడ్డీ గ్యాంగ్ హాల్చల్ చేసింది. నేడు చుడీదార్తో కూడిన బుర్కా గ్యాంగ్ హాల్చల్ చేస్తోంది.. ఆడవారి వేషంలో అపార్టుమెంట్లలోకి చొరబడి.. తాళం వేసి ఉన్న ఇండ్లను లూటీ చేస్తున్నారు. ఈ కొత�
వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్గా మారిన దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని హన్మాపురం గ్ర�
CM Kejriwal: సీఏఏపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో జరిగిన వలసల కన్నా ఇప్పుడే ఎక్కువ వలసలు ఉంటాయన్నారు. దేశంలో శాంతిభద్రతలు లోపిస్తాయన్నారు. దీని వల్ల �
ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలు, దారి దోపిడీలు వంటి ఆర్థిక నేరాళ్లు జరిగేవి. ఈ క్రమంలో భౌతిక దాడులు, హత్యలు వంటివి ఘటనలు కూడా చోటు చేసుకునేవి. కానీ.. మారుతున్న కాలంతో పాటు నేరస్తులు కూడా తమ రూట్ మారుస్తున్నార
42 దొంగతనాలు.. 36 కేసుల్లో ప్రధాన నిందితుడైన అంతర్ జిల్లా దొంగను పోలీసులు, సీసీఎస్ పోలీసులు పట్టుకున్నట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్లోని పాత పోలీస్ స్టేషన్ పరిధిలో అంత
డెలివరీ బాయ్ అవతారమెత్తి ఇండ్లల్లో దొంగతనాలు చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ జి.వినీత్ నిందితుడి వివరాలు వెల్లడి
షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టాలు రావడంతో.. ఓ యువకుడు యూట్యూబ్లో వీడియోలు చూసి చోరీలకు పాల్పడుతూ గురువారం శంషాబాద్ పోలీసులకు చిక్కాడు. శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా�
తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ.. దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పుణెకు చెందిన నలుగురు సభ్యులున్న ముఠాను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 10 తుల�
అవసరం ఏ పని అయినా చేయిస్తుంది అంటారు! ఆర్థిక ఇబ్బందులు తప్పుడు మార్గంలో నడిపిస్తాయనే దానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. దీనికి ఉదాహరణే ఢిల్లీకి చెందిన 25 ఏండ్ల మహ్మద్ అసద్ అనే ఓ వ్యక్తి జీవితం.
నేపాలీ ముఠాల దొంగతనం తీరులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠాలు భారీ నెట్వర్క్తో ప్రధాన నగరాలలో పాతుకుపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం రోజురోజుకూ సీసీ కెమెరాల ప్రాధాన్యత పెరుగుతున్నది. గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇవి ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాల సంఖ్య �