హైదరాబాద్లో భారీగా నేరాలు పెరిగాయి. దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్, దాడులు ఇలా అన్ని రకాల నేరాలు పెరుగుతూ వెళ్లాయి. గతేడాది డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత హైదరాబాద్లో శాంతి భ
దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన ఉమేశ్ (23) క్యాటరింగ్ పనులు చేస్తున్నాడు.
దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన ఉమేశ్ (23) క్యాటరింగ్ పనులు చేస్తున్నాడు.
Online betting | ఆన్లైన్లో బెట్టింగ్లతో (Online betting)పాటు పేకాటకు అలవాటు పడి అప్పులు చేసిన ఓయువకుడు దొంగతనాలకు(Thefts) పాల్పడుతూ..మాడ్గుల పోలీసులకు అడ్డంగా దొరికాడు. ఈ సంఘటనకు సంబంధించి ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయంలో ఏసీ
series of thefts in Advocate Home | ఒక న్యాయవాది ఇంట్లో 15 రోజులుగా వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆ న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు.
గద్వాల ప్రాంతంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే వరుస దొంగతనాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని వేదనగర్ కాలనీలో వీరప్రసాద్ ఇంట్ల�
మండలంలోని వీర్లపాలెం, వీరప్పగూడెం గ్రామాల మధ్య చేపట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్లో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితం పవర్ప్లాంట్ నుంచి కోట్ల రూపాయల విలువ చేసే స్క్రాప్, విలువైన సామ�
హైదరాబాద్లో గతంలో చెడ్డీ గ్యాంగ్ హాల్చల్ చేసింది. నేడు చుడీదార్తో కూడిన బుర్కా గ్యాంగ్ హాల్చల్ చేస్తోంది.. ఆడవారి వేషంలో అపార్టుమెంట్లలోకి చొరబడి.. తాళం వేసి ఉన్న ఇండ్లను లూటీ చేస్తున్నారు. ఈ కొత�
వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్గా మారిన దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని హన్మాపురం గ్ర�
CM Kejriwal: సీఏఏపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో జరిగిన వలసల కన్నా ఇప్పుడే ఎక్కువ వలసలు ఉంటాయన్నారు. దేశంలో శాంతిభద్రతలు లోపిస్తాయన్నారు. దీని వల్ల �
ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలు, దారి దోపిడీలు వంటి ఆర్థిక నేరాళ్లు జరిగేవి. ఈ క్రమంలో భౌతిక దాడులు, హత్యలు వంటివి ఘటనలు కూడా చోటు చేసుకునేవి. కానీ.. మారుతున్న కాలంతో పాటు నేరస్తులు కూడా తమ రూట్ మారుస్తున్నార