ప్రస్తుతం రోజురోజుకూ సీసీ కెమెరాల ప్రాధాన్యత పెరుగుతున్నది. గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇవి ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాల సంఖ్య �
Hyderabad | మహిళల జోలికి వెళ్లకుండా.. నడివయస్సు పైబడిన పురుషులనే లక్ష్యంగా చేసుకుంటారు. మెడలో బంగారం నగలు ఉన్న వారిని బోలాతో పాటు ముఠా సభ్యులు చుట్టుముట్టి బాధితుడిని మైకంలోకి దింపుతారు.
పక్కా రెక్కీ నిర్వహిస్తాడు. పట్టపగలు ఒంటరిగా వెళ్లి ఉన్నదంతా ఊడ్చుకెళ్తాడు. మూడు బీర్లు తాగి, సెల్ఫోన్ స్విచ్ఛాప్ చేసి తాళం వేసి ఉన్న ఇండ్లలోకి చొరబొడి దొరికినకాడికి దోచుకెళ్తాడు. కొన్నేండ్లుగా కోల�
ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో 2021తో పోలిస్తే 2022లో కేసులు పెరిగాయి. నేరాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడం, గొడవల విషయంలో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా కేసులు నమోదు చేశారు.
ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న అన్నదమ్ములను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి దాదాపు రూ.8 లక్షల విలువైన 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
జల్సాలకు అలవాటు పడి.. దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను అంబర్పేట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆరు ద్విచక్ర వాహనాలతోపాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
వాహనాల దొంగను ‘పింక్ కలర్ హెల్మెట్' పట్టించింది. వేర్వేరు ప్రాంతాల నుంచి రైలు, బస్సుల్లో హైదరాబాద్కు వస్తున్న నేరగాళ్లు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను తస్కరిస్తున్నారు. ఆ వాహనాలను గ్రామాలకు తర�
నలుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్రావు తెలిపారు.
జైల్లో పరిచయం అయిన దొంగలు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో భార్యాభర్తలు, కుమారుడితో పాటు 5మంది ఉన్నారు.
12 ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు అరెస్టు రూ. 4 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం పీర్జాదిగూడ, జనవరి 22 : తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ము�