హైదరాబాద్ : బహిరంగ ప్రదేశాల్లో ప్రజల దృష్టి మళ్లించి బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్న ముగ్గురు మహిళలను నగరంలోని శాలిబండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులను తుకారాంగేటు మంగర్బస్తీకి చెందిన రూ�
జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో ఒకే రోజు మూడు ఇండ్లల్లో భారీ చోరీలు జరిగాయి. మొత్తం 60 తులాల బంగారం, కిలోకు పైగా వెండి, రూ.5.20 లక్షల నగదు అపహరణకు గురైంది. బాధితుల కథనం మేరకు.. పట్టణంలోని నేతాజీ చౌరస్తా సమీపంలోని ప్రధ�