గత ఏడాది నుంచి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ పోలీస�
బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.18 లక్షల విలువైన 11 బైకులను స్వాధీనం చేసుకున్నారు. సీఐ వినోద్కుమార్ కథనం ప్రకారం.
చోరీలకులకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి 20 తులాల బం గారు ఆభరణాలు, కేజీ 800 గ్రాముల వెండి ఆభరణాలు, వెండి చెంబు, పల్లెం (మొత్తం 2.5కేజీలు), ఒక మోటార్ సైకిల్, రెండు ల్యాప్టాప్లు, మ�
ఆలేరు పట్టణ కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో తాళం వేసిన పలు ఇళ్లలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 11:30 ప్రాంతంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పర్వతం చిన్న, వ�
సీసీటీవీ నిఘా లేని గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల్లో పంచలోహం, అల్యూమినియం, సిల్వర్ విగ్రహాలను చోరీకి పాల్పడిన కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలతో పాటు వారికి సహకరించిన మరొకరిని ఇబ్రహీంపట్నం పోలీసులు అరె�
CC Cameras | సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తొగుట సీఐ లతీఫ్ గుర్తు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన చాలావరకు దొంగతనాలు నివారించే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ప్రయాణ ప్రాంగణంగా పేరుగాంచిన కరీంనగర్ బస్టేషన్ భద్రత డొల్లగా మారింది. అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో కొంతకాలంగా దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.
జిల్లాలో వరుస చోరీలతో జనం బెంబేలెత్తుతున్నారు. జిల్లా కేంద్రంలో ఓ గుర్తుతెలియని దొంగ రాత్రివేళ్లలో యథేచ్చగా ఇంట్లోకి దూకి చోరీకి పాల్పడేందుకు వెళ్తున్న సీసీటీవీ ఫుటేజీని చూసి అక్కడి స్థానికులు భయపడు�
Jabalpur's Bizarre Thefts | దొంగతనాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. రసగుల్లాలు, ఉప్పు సంచులు, మేకలు వంటి అసాధారణ వస్తువులను దొంగలు చోరీ చేస్తున్నారు. ఈ వింత దొంగతనాలు స్థానికులతోపాటు పోలీసులను కలవరపరుస్తున్నాయి.
నిర్మల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరి వ్యక్తులు, మహిళలు, తాళం వేసిన, శివారు ప్రాంతాల ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆరు నెలల నుంచి నిత్యం ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉ�
ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక నగరంగా పేరొందిన లండన్లో ఇటీవల రికార్డ్ స్థాయిలో మొబైల్ ఫోన్ దొంగతనాలు జరుగుతున్నాయి. నగరంలో చాలా మంది ఫోన్ దొంగల బాధితులే. పోలీస్ రికార్డుల ప్రకారం ఈ ఫిబ్రవరిల�
కిరాణా దుకాణం షట్టర్ తొలగించి అందులో నగదు చోరీ చేసిన నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .
అర్ధరాత్రి తాళాలు పగులగొట్టి చోరీలు చేయడం బోర్కొట్టిందేమో.. ! కొంచెం కొత్తగా చోరీ చేయాలనుకుంటున్నారు దొంగలు. ఇందుకోసం ఖరీదైన ఇళ్లను, నగల పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుని అక్కడ పనివాళ్లుగా చేరుతున్నారు. కొ
హైదరాబాద్లో భారీగా నేరాలు పెరిగాయి. దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్, దాడులు ఇలా అన్ని రకాల నేరాలు పెరుగుతూ వెళ్లాయి. గతేడాది డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత హైదరాబాద్లో శాంతి భ
దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన ఉమేశ్ (23) క్యాటరింగ్ పనులు చేస్తున్నాడు.