ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ముఠాలో ఇద్దరు పాత నేరస్తులు ఉన్నారు. నిందితుల నుంచి రూ.8.50 ల�
సంక్రాంతి పండుగ రోజు చెంగిచర్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు కాలనీల్లో అర్ధరాత్రి కత్తులతో తిరుగుతూ ఎనిమిది ఇండ్లల్లో ఇంటి తాళాలు పగుల గొట్టి సుమారు రూ.56 లక్షల బంగారు ఆభరణాలు, రూ 20 లక్షల వెండి వస్తు
సంక్రాంతి పండుగ వచ్చిందంటే.. నగరం నుంచి చాలామంది తమ ఇండ్లకు తాళాలేసి.. సొంత ఊళ్లకు ప్రయాణమవుతారు... ఇదే అదనుగా దొంగలు కూడా స్వైర విహారం చేసే ప్రమాదముంది. తెలంగాణ ఏర్పాటైన తరువాత ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధ
హత్యలు, దోపిడీలు, దొంగతనాలు వంటి నేరాలతో హైదరాబాద్ నగరం అట్టుడుకుతున్నది. శాంతి భద్రతలు పట్టు తప్పాయి.. నిఘా వ్యవస్థ నిద్రావస్థలోకి జారిపోయింది. గడిచిన పదిహేను రోజుల్లో 10 హత్యలు జరగడంతో నగరంలో శాంతి భద్�
పట్టపగలే హత్యలు,కాల్పులు, దోపిడీలు,దొంగతనాలు, విద్యుదాఘాతాలు, అగ్ని ప్రమాదా లు,ప దుల సంఖ్యలో మరణాలు,ఎటు చూసినా ఘోరకలి, అసలు ఏమైంది ఈ నగరానికి..రెండేండ్లలో పరిస్థితులు ఒక్కసారిగా ఎందుకు మారిపోయాయి. శాంతి భ�
బంగారం ధరలు ఆకాశన్నంటుతున్నాయి... దీంతో దొంగలకు పండుగలా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో దొంగతనాలు, దోపిడీలు, స్నాచింగ్ ఘటనలతో ప్రజలు భయాందోళనలో ఉండేవారు. 2014లో తెలంగాణ ఏర్పడి, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి
సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట ఆర్టీసీ బస్టాండ్ దొంగతనాలకు అడ్డాగా మారింది. ఈ బస్టాండ్లో చోరీలు నిత్యకృత్యంగా మారాయి. ప్రయాణికులు బస్సు ఎక్కాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. బస్డాండ్లో ప్రయాణికుల భద్�
గత ఏడాది నుంచి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ పోలీస�
బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.18 లక్షల విలువైన 11 బైకులను స్వాధీనం చేసుకున్నారు. సీఐ వినోద్కుమార్ కథనం ప్రకారం.
చోరీలకులకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి 20 తులాల బం గారు ఆభరణాలు, కేజీ 800 గ్రాముల వెండి ఆభరణాలు, వెండి చెంబు, పల్లెం (మొత్తం 2.5కేజీలు), ఒక మోటార్ సైకిల్, రెండు ల్యాప్టాప్లు, మ�
ఆలేరు పట్టణ కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో తాళం వేసిన పలు ఇళ్లలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 11:30 ప్రాంతంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పర్వతం చిన్న, వ�
సీసీటీవీ నిఘా లేని గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల్లో పంచలోహం, అల్యూమినియం, సిల్వర్ విగ్రహాలను చోరీకి పాల్పడిన కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలతో పాటు వారికి సహకరించిన మరొకరిని ఇబ్రహీంపట్నం పోలీసులు అరె�
CC Cameras | సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తొగుట సీఐ లతీఫ్ గుర్తు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన చాలావరకు దొంగతనాలు నివారించే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ప్రయాణ ప్రాంగణంగా పేరుగాంచిన కరీంనగర్ బస్టేషన్ భద్రత డొల్లగా మారింది. అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో కొంతకాలంగా దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.
జిల్లాలో వరుస చోరీలతో జనం బెంబేలెత్తుతున్నారు. జిల్లా కేంద్రంలో ఓ గుర్తుతెలియని దొంగ రాత్రివేళ్లలో యథేచ్చగా ఇంట్లోకి దూకి చోరీకి పాల్పడేందుకు వెళ్తున్న సీసీటీవీ ఫుటేజీని చూసి అక్కడి స్థానికులు భయపడు�