పాకిస్థాన్తో టెస్టు సిరీస్లో ఆతిథ్య బంగ్లాదేశ్ చారిత్రక విజయానికి చేరువైంది. సిరీస్లో 1-0తో ఆధిక్యంలో కొనసాగుతున్న బంగ్లా..రెండో టెస్టుపై మరింత పట్టు బిగించింది.
పాకిస్థాన్తో రెండో టెస్టులో బంగ్లాదేశ్ పట్టుబిగించింది. వెటరన్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (137) బంగ్లా తరఫున అత్యధికంగా 14వ శతకంతో విజృంభించడంతోపాక్ ముందు 437 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
స్వదేశంలో పాకిస్థాన్తో టెస్టు సిరీస్లో బంగ్లాదేశ్ సంచలన విజయంతో సత్తాచాటింది. సొంతగడ్డపై టెస్టుల్లో ఇంతవరకూ పాక్ను ఓడించని ఆ జట్టు.. మంగళవారం ముగిసిన తొలి టెస్టులో 104 పరుగుల తేడాతో గెలిచి చరిత్రాత్�
WTC Points Table | గౌహతిలో దక్షిణాఫ్రికాతో జరిగి రెండో టెస్టులో భారత జట్టు ఘోర ఓటమిపాలైంది. సొంతగడ్డపై భారత్ 0-2 తేడాతో వైట్వాష్కు గురైంది. దాంతో ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో స్థానం దిగజారింది
IND Vs SA | స్వదేశంలో భారత జట్టు మరోసారి ఘోర పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్లో భారత్ 2-0 తేడాతో ఓడించింది. కోల్కతా టెస్టును 30 పరుగుల తేడాతో.. తాజాగా గౌహతి టెస్ట్ను 408 పరుగుల తేడాతో గెల�
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. రెండు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే తొలి టెస్టు చేజార్చుకున్న టీమ్ఇండియా చావోరేవో లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నది.
ఈనెల 14 నుంచి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా దక్షిణాఫికాతో మొదలుకాబోయే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ తమకు చాలా కీలకమని హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్�
IND vs SA | ఈ నెల 14న నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్నది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో తొలి మ్యాచ్ జరుగనున్నది. డిఫెండింగ్ వరల్డ్ టెస్ట్ చాంపియన్ (WTC) దక్షిణాఫ్రికా
నాలుగు నెలల స్వల్ప విరామం తర్వాత యువ వికెట్కీపర్ రిషభ్ పంత్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈనెల 14 నుంచి సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు గాను అజిత్ అగార్కర్ సారథ్యంలోన
వచ్చేనెల 14 నుంచి భారత్తో రెండు టెస్టు మ్యాచ్లు ఆడనున్న దక్షిణాఫ్రికా 15 మందితో కూడిన తమ జట్టును ప్రకటించింది. డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచాక ఎడమ కాలిగాయంతో పాకిస్థాన్తో జరిగిన టెస్టులకు దూరమైన కెప్టెన్�
ఆస్ట్రేలియా పర్యటనను భారత అండర్-19 కుర్రాళ్లు విజయవంతంగా ముగించారు. యూత్ వన్డే, టెస్టు సిరీస్లో భాగంగా ఆ దేశ పర్యటనకు వెళ్లిన యువ భారత జట్టు.. రెండు సిరీస్లనూ క్లీన్స్వీప్ చేసింది.
స్వదేశంలో వచ్చే నెల 2 నుంచి వెస్టిండీస్తో మొదలుకాబోయే రెండు టెస్టులకు గాను తాజాగా ప్రకటించిన భారత జట్టులో కమ్బ్యాక్ బ్యాటర్ కరణ్ నాయర్పై వేటు పడింది. సుమారు తొమ్మిదేండ్ల విరామం తర్వాత ఆగస్టులో ఇం�