Bangladesh: బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్తో జరిగిన టెస్టు సిరీస్లో క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో బంగ్లా విజయం నమోదు చేసింది. అయిదో రోజు టీ బ్రేక్కు ముందే.. బంగ్లా మ�
Jacob Oram: జాకబ్ ఓరమ్కు కీలక బాధ్యతలు అప్పగించారు. కివీస్ జట్టుకు బౌలింగ్ కోచ్గా అతన్ని నియమించారు. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో భాగంగా .. భారత్తో జరిగే టెస్టు సిరీస్ నుంచి జాకబ్ కొత్త బా�
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టును డ్రా చేసుకునేందుకు వెస్టిండీస్ శ్రమిస్తోంది.
Vice Captain : టెస్టుల్లో బుమ్రాను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించనున్నారు. అతని స్థానంలో మరో క్రికెటర్ శుభమన్ గిల్కు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్లో ఆ మా�
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో ఈ ఏడాది నుంచి ఐదు టెస్టులు ఉంటాయని ఇప్పటికే ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తాజాగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్నూ వెల్లడించింది.
India Vs Australia: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను రిలీజ్ చేశారు. నవంబర్ 22వ తేదీ నుంచి ఆ రెండు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభంకానున్నది. సమ్మర్ సీజన్కు చెందిన పూర్తి
టెస్టుల్లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతున్నది. ఈ సీజన్లో వెస్టిండీస్తో ఓటమి మినహాయిస్తే..పాకిస్థాన్, న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లను ఆసీస్ క్లీన్స్వీప్ చేసింది.
న్యూజిలాండ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. నాలుగు రోజుల్లో ముగిసిన తొలి టెస్టులో ఆసీస్ 172 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ను భారత్ గెలువడంలో యువ క్రికెటర్ల పాత్రను కొనియాడాడు.
భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టు ర్యాంకింగ్స్లో సత్తాచాటాడు. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్లో జైస్వాల్ 14ర్యాంక్లు మెరుగుపర్చుకుని 15వ ర్యాంక్లో నిలిచాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్ట�
Virat Kohli: ఇంగ్లండ్తో జరిగే మిగితా మూడు టెస్టులకు కూడా విరాట్ కోహ్లీ దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ దూరం అవుతున్నట్లు బీసీసీఐ చెప్పింది. తొలి రెండు టెస్టులకు కూడా కోహ్లీ దూరమైన విషయం తెలి�
IND vs ENG | ఈ నెలఖరులో భారత పర్యటనకు రానున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు.. తమ వెంట ప్రత్యేక వంటవాళ్లను తెచ్చుకోనుంది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కావడంతో.. భారత్లో ఏడు వారాలకు పైగా ఉండాల్సి రావడంతో టీమ్తో పాటు చ�