Newzealand : జింబాబ్వేతో జరగాల్సిన తొలి టెస్టుకు ముందే న్యూజిలాండ్(Newzealand)కు బిగ్ షాక్. భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకోనందున రెగ్యులర్ కెప్టెన్ టామ్ లాథమ్ (Tom Latham) ఈ మ్యాచ్కు దూరమయ్యాడు.
ఇంగ్లండ్ పర్యటనలో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-2తో సమం చేయాలనే లక్ష్యంతో నాలుగో టెస్టు బరిలోకి దిగిన టీమ్ఇండియా.. మొదటి రోజే నిలకడగా ఆడింది. ఓల్డ్ ట్రాఫొర్డ్ (మాంచెస్టర్) వేదికగా జరుగుతున్న ఈ కీలక మ
భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో వినియోగిస్తున్న డ్యూక్ బంతులపై ఎన్నడూ లేని విధంగా వివాదం కొనసాగుతున్నది. గతానికి భిన్నంగా డ్యూక్ బాల్స్ స్వల్ప వ్యవధిలోనే బంతి ఆకారంతో పాటు మెరుపు కోల్పోతున్నాయి.
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో రెండో మ్యాచ్ కోసం టీమ్ఇండియా జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నది. వచ్చే నెల 2 నుంచి మొదలయ్యే రెండో టెస్టులో ఎలాగైనా ఇంగ్లండ్కు దీటైన పోటీనివ్వాలన్న పట్టుదలతో భా�
స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా తొలి టెస్టులో విఫలమైనా కొలంబో ఆతిథ్యమిస్తున్న రెండో టెస్టులో మాత్రం లంక బౌలర్లు రాణించారు. బుధవారం ప్రారంభమైన మ్యాచ్లో టాస్�
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం టీమ్ఇండియా అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నది. ఇప్పటికే ఇంగ్లండ్ లయన్స్తో రెండు అనధికారిక టెస్టు మ్యాచ్ల ద్వారా ఇక్కడి పరిస్థితులపై అవగాహనకు వచ్చ
ఇంగ్లండ్ పర్యటనలో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతున్న వేళ టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్కు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సిరీస్కు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న పంత్.. ఆదివారం నెట్�
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సన్నాహకంగా భారత్ ‘ఏ’ బరిలోకి దిగబోతున్నది. శుక్రవారం నుంచి ఇంగ్లండ్ లయన్స్తో తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడబోతున్నది.