ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సన్నాహకంగా భారత్ ‘ఏ’ బరిలోకి దిగబోతున్నది. శుక్రవారం నుంచి ఇంగ్లండ్ లయన్స్తో తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడబోతున్నది.
Mohammed Shami | ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో భారత జట్టు టెస్ట్ కొత్త కెప్టెన్ ఎవరో శనివారం తేలనున్నది. ఇవాళ కొత్త పేరును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా టెస్ట్ సిరీస్ కోసం సెలెక్టర్లు జట్టును ఎంప�
స్వదేశంలో జూన్ నుంచి భారత్తో జరుగబోయే టెస్టు సిరీస్తో పాటు అది ముగియగానే మొదలయ్యే యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సిరీస్లకు ఫిట్గా ఉం�
భారత క్రికెట్ జట్టు కోచింగ్ సిబ్బందిని బీసీసీఐ కుదించనుందా? జూన్ నుంచి ఇంగ్లండ్తో మొదలుకాబోయే ఐదు టెస్టుల సిరీస్ నుంచి హెడ్కోచ్ గౌతం గంభీర్ స్టాఫ్లో పలువురు కోచ్లకు ఉద్వాసన పలుకనుందా? అంటే అ�
పన్నెండేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెస్టిండీస్ టెస్టు జట్టు భారత్లో పర్యటించనుంది. రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు గాను విండీస్.. ఈ ఏడాది అక్టోబర్లో భారత్కు రానుంది.
సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్లో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడిన వెస్టిండీస్.. తొలి టెస్టులో ఓడినా రెండో టెస్టులో అదరగొట్టింది. ముల్తాన్ వేదికగా మూడు రోజుల్లో ముగిసిన చివరి టెస్టులో ఆతిథ్య జట్ట�
Josh Hazlewood: హేజిల్వుడ్ మళ్లీ గాయపడ్డాడు. కుడి కాలు పిక్క కండరాలు పట్టేశాయి. గాయం కారణంగా అతను ఇండియాతో జరిగే మిగితా రెండు టెస్టులకు దూరం కానున్నాడు. అతని స్థానంలో కొత్త బౌలర్ను ప్రకటించనున్న
భారత్పై చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం అనంతరం సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు న్యూజిలాండ్ నిలకడగా ఆడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 83 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహకంగా జరిగిన రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లో భారత్ ‘ఏ’ క్లీన్స్వీప్ ఎదుర్కొంది. శనివారం ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ ‘ఏ’ 6 వికెట్ల తేడాతో భారత్ ‘ఏ’పై ఘన వ
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో భారత్ వైట్వాష్కు గురికావడంపై బీసీసీఐ ప్రత్యేకంగా దృష్టి సారించింది. సొంతగడ్డపై ఎప్పుడూ లేని రీతిలో తొలిసారి సిరీస్ క్లీన్స్వీప్ ఎదుర్కొవడాన్ని బోర్డు సిరీయస్�