కేవలం రెండు నెలల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు జవాన్లు దేశ రక్షణలో అమరులయ్యారు. జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లాలో సోమవారం ఆర్మీ కాన్వాయ్పై జరిగిన ఉగ్రవాడిలో మరణించిన ఉత్తరాఖండ్కు చెందిన సైన�
జమ్ముకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో భారత సైనికులు జరిపిన ఎన్కౌంటర్లపై ఉగ్రవాదులు ప్రతీకార దాడికి పూనుకున్నారు. సోమవారం భారత ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, ఆర�
US Presidential Debate: సీఎన్ఎన్ నిర్వహించిన టీవీ డిబేట్లో బైడెన్, ట్రంప్ పాల్గొన్నారు. ఆ ఇద్దరూ ఈసారి కూడా అమెరికా అధ్యక్ష రేసులో ఉన్నారు. దేశంలోకి ఉగ్రవాదులు చొరబడుతున్నట్లు ట్రంప్ ఆరోపించారు. తమ పాలనలో �
జమ్ముకశ్మీరులోని దోడా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య గండోహ్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
జమ్ముకశ్మీర్లోని ఉరీ సెక్టార్లో (Uri Sector) దేశంలోకి అక్రమంగా ప్రవేశించాలకున్న ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు తుదుముట్టించాయి. శనివారం రాత్రి బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్లోని గొహల్లాన్ ప్రాంతంలో ని�
జమ్ముకశ్మీర్లోని రియాస్ (Reasi) వద్ద బస్సుపై దాడికి పాల్పడింది తామేనని పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టంట్ ఫ్రంట్ (TRF) ప్రకటించింది.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు (Terrorists) మరోసారి కాల్పులకు తెగబడ్డారు. అనంత్నాగ్, షోపియాన్లో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో బీజేపీ నేత, మాజీ సర్పంచ్ మృతి చెందగా, ఇద్దరు పర్యటకులు తీవ్రంగా గాయపడ్డారు.
pics of terrorists | జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఇటీవల వైమానిక దళం (ఐఏఎఫ్) కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడిలో కార్పోరల్ విక్కీ పహాడే మరణించగా, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. అయితే ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ�
జమ్మూ-కశ్మీర్లో లోక్సభ ఎన్నికల తరుణంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అనంత్నాగ్-రాజౌరీ నియోజకవర్గంలో ఈ నెల 25న పోలింగ్ జరగనున్న సమయంలో.. ఈ నియోజకవర్గం పరిధిలోని పూంఛ్ జిల్లాలో కాల్పులకు తెగబడ్డారు.
మణిపూర్లో తాజాగా మరోసారి హింస రేగింది. బిష్ణుపూర్ జిల్లాలో ఒక వర్గానికి చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్న కొంతమంది విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.