Mamata Banerjee | బంగ్లాదేశ్ (Bangladesh)లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీదీ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్రంగా స్పందించి
Terrorists | జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. యాక్టివ్గా ఉన్న ఉగ్రవాదులను జైలుకు తరలిస్తామన్నారు. లేదనంటే నరకానికే (jahannum Centre) పంపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు.
జమ్ముకశ్మీర్లో (Jammu Kashmir) ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. భారత సైన్యంపై వరుగా దాడులకు పాల్పడుతున్నారు. సోమవారం ఉదయం రాజౌరీ జిల్లా గుంధ్వఖవాస్ ప్రాంతంలో సెక్యూరిటీ పోస్టుపై కాల్పులకు తెగబడ్డారు. అయిత�
కేవలం రెండు నెలల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు జవాన్లు దేశ రక్షణలో అమరులయ్యారు. జమ్ముకశ్మీర్లోని కథువా జిల్లాలో సోమవారం ఆర్మీ కాన్వాయ్పై జరిగిన ఉగ్రవాడిలో మరణించిన ఉత్తరాఖండ్కు చెందిన సైన�
జమ్ముకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో భారత సైనికులు జరిపిన ఎన్కౌంటర్లపై ఉగ్రవాదులు ప్రతీకార దాడికి పూనుకున్నారు. సోమవారం భారత ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, ఆర�
US Presidential Debate: సీఎన్ఎన్ నిర్వహించిన టీవీ డిబేట్లో బైడెన్, ట్రంప్ పాల్గొన్నారు. ఆ ఇద్దరూ ఈసారి కూడా అమెరికా అధ్యక్ష రేసులో ఉన్నారు. దేశంలోకి ఉగ్రవాదులు చొరబడుతున్నట్లు ట్రంప్ ఆరోపించారు. తమ పాలనలో �
జమ్ముకశ్మీరులోని దోడా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య గండోహ్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
జమ్ముకశ్మీర్లోని ఉరీ సెక్టార్లో (Uri Sector) దేశంలోకి అక్రమంగా ప్రవేశించాలకున్న ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు తుదుముట్టించాయి. శనివారం రాత్రి బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్లోని గొహల్లాన్ ప్రాంతంలో ని�