ప్రశాంతత నెలకొంటున్నట్టు అందరూ భావిస్తున్న కశ్మీర్ లోయలో మరోసారి ఉగ్రవాదం పంజా విసరడం దిగ్భ్రమ కలిగిస్తున్నది. మతోన్మాద కర్కశ నరమేధానికి పాతికమందికి పైగా అమాయక పౌరులు బలికావడం ప్రతి ఒక్కరినీ కలచి వే�
Terror Attacks | జమ్ముకశ్మీర్ మళ్లీ నెత్తురోడింది. ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు.
జమ్ముకశ్మీర్ మళ్లీ నెత్తురోడింది. ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొంది
Rajinikanth | సముద్రతీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు (coastal people) అప్రమత్తంగా ఉండాలని సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కొత్త వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
Amit Shah | ఆర్టికల్ 370 (Article 370) రద్దుతో ‘ఒకే రాజ్యాంగం- ఒకే జెండా’ (one Constitution - one flag) అనే రాజ్యాంగ నిర్మాతల కలను మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు.
PM Modi: ప్రధాని మోదీ ప్రయాణించే విమానాన్ని ఉగ్రవాదులు అటాక్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఓ వ్యక్తి ముంబై పోలీసులకు ఫోన్ చేశాడు. ఆ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
Donald Trump: దేశంలో వేల సంఖ్యలో ఉగ్రవాదులు, హంతకులు ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. విదేశీ డ్రగ్ కార్టల్స్కు చెందిన వారిని ఉగ్రవా
కొత్త సంవత్సర వేడుకల వేళ వరుస దాడులతో అమెరికాలో భయాందోళనలు నెలకొన్నాయి. 24 గంటల వ్యవధిలో మూడు దాడులు జరగడం, దాడులన్నీ ఉగ్రవాద చర్యలనే అనుమానాలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. మూడు దాడుల్లో 16 మంది మరణి�
జమ్ముకశ్మీర్లోని కుల్గామ్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. కుల్గామ్ జిల్లాలోని బెహిబాగ్ ప్రాంతంలో ఉగ్రవాదు�
విదేశాలకు పారిపోయిన నేరస్తులు, ఉగ్రవాదుల్లో ప్రతి ఐదుగురిలో ముగ్గురు అమెరికాలోనే దాక్కున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో తెలిపారు.
జమ్ము కశ్మీర్లో వరుస ఉగ్రవాద ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు పట్టుబడితే చంపొద్దని