పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులు అడవులు, పర్వతాల్లో స్థావరాలు నిర్మించుకొని మాటు వేయటంలో నిపుణులని తేలింది. జమ్ము కశ్మీర్ జైళ్లలోని టెర్రరిస్టుల ఇంటరాగేషన్లో ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయ�
Military Training | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) కేసు దర్యాప్తులో మరో కీలక విషయం వెల్లడైంది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్ (Pakistan)లో మిలిటరీ శిక్షణ (Military Training) పొందినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ఉగ్రవాదుల పని పట్టకుండా ఊరుకోమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు. పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు, దాడి వెనుక ఉన్న వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో వదలమని, వారిపై దృఢమైన, తిరుగులేని చర్య �
Amit Shah | పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. దాడికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు కేంద
Pahalgam Terrorists | జమ్ముకశ్మీర్ పహల్గామ్లోని బైసరన్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు గత ఏడాదిలో జరిగిన టన్నల్ దాడిలో కూడా పాల్గొన్నట్లు నిఘా వర్గాలు తెల
Lavanya Tripathi | పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం ఇంకా అందరి కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ తీరుని భారతీయులు ఎండగడుతూనే ఉన్నారు. వారికి తగిన బుద్ది చెప్పాలంటూ డిమాండ్
పహల్గాం ఉగ్రదాడికి సమాధానంగా భారత్ నుంచి ప్రతీకార దాడులు జరుగుతాయన్న భయంతో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు (పీవోకే) వ్యాప్తంగా ఉన్న అనేక ఉగ్రవాద స్థావరాలను ఖాళీ చేయిస్తూ వారిని సైనిక శిబిరాలలోకి, బంకర్లల�
తమపై భారత్ సైనిక దాడి అనివార్యమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ ఆసిఫ్ సోమవారం ప్రకటించారు. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్పై భారత ప్రభుత్వం దౌత్యపర�
జమ్ముకశ్మీర్లోని కుప్వా రా జిల్లాలో ఉగ్రవాదులు గులాం రసూల్ మాగ్రే(45) అనే సామాజిక కార్యకర్తను కాల్చి చంపారని అధికారులు ఆదివారం వెల్లడించారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగిందని చెప్పారు.
పహల్గాం ఉగ్రవాద దాడి బాధితులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు, వారి వెనుక ఉన్న కుట్రదారులకు కఠినాతి కఠినమైన శిక్షలు పడత
Karnataka Minister | పహల్గామ్ ఉగ్రవాదులు మతం గురించి అడగలేదని కర్ణాటక మంత్రి తెలిపారు. ‘కాల్పులు జరిపే వ్యక్తి ఆగి కులం, మతం గురించి అడుగుతాడా. కాల్పులు జరిపి వెళ్లిపోతాడు. ప్రాక్టికల్గా ఆలోచించాలి’ అని అన్నారు.
Pahalgam Attack | పెహల్గామ్ దాడి (Pahalgam Attack) నేపథ్యంలో జమ్ము కశ్మీర్లో (Jammu And Kashmir) ఉగ్రవాదులపై (Terrorists) భారత ఆర్మీ ఉక్కుపాదం మోపుతోంది. కశ్మీర్ లోయలో విస్తృతంగా తనిఖీలు చేస్తోంది.