తమ దేశంలో ఉగ్రవాదులు లేరంటూ ఇన్నాళ్లూ బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్.. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా సాక్షిగా యూటర్న్ తీసుకుంది. గత మూడు దశాబ్దాలపాటు ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ అందిస్తు�
పహల్గాం ఉగ్ర దాడి వెనుక ఉన్న సూత్రధారులను మట్టుబెట్టే ఆపరేషన్లో భారత్ తొలి విజయం సాధించింది. జమ్ము కశ్మీరులోని బందిపొరాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తాయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ హ
ఉగ్రవాదులు పన్నిన ట్రాప్ నుంచి భద్రతా దళాలు త్రుటిలో తప్పించుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. పహల్గాం దాడిలో ఒక నిందితుడైన ఆసిఫ్ ఫౌజీ.. దక్షిణ కశ్మీర్లోని త్రాల్లో ఉన్న తన ఇంటిని వెతుక్కుంటూ భద్రతా దళా�
PEDDAPALLY | రామగిరి ఏప్రిల్ 25: రామగిరి మండలంలోని సెంటినరి కాలనీ జామా మజీద్ సదర్ కమిటీ ఆధ్వర్యంలో పహల్గాంలో జరిగిన కిరాతక టెర్రరిస్టుల కిరాతక చర్యను ఖండిస్తూ శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
నిత్యం వందలాది మంది పర్యాటకులు వచ్చే పహల్గాం లాంటి ముఖ్యమైన పర్యాటక ప్రాంతంలో లేసమాత్రమైన భద్రత కూడా ఎందుకు లేదు? అక్కడ కనీసం చిన్నపాటి మెడికల్ కిట్ కూడా ఎందుకు అందుబాటులో లేదు?
పహల్గాం ఉగ్ర దాడి అనంతరం గురువారం మొట్టమొదటిసారి బహిరంగంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు, దాడి వెనుక ఉన్న సూత్రధారులకు తీవ్రమైన హెచ్చరికలు జారీచేశారు.
Nizamabad | జమ్మూ కాశ్మీర్ లోని పహాల్ గామ్ లో టూరిస్టులను హతమార్చిన ఉగ్రవాదులను పట్టుకొని ఉరిశిక్ష విధించాలని కోటగిరి గ్రామస్తులు డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద దాడికి నిరసనగా �
Pahalgam Attack | ప్రశాంతంగా ఉండే కశ్మీర్ లోయ తూటాల శబ్దంతో మార్మోగిపోయింది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు.
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని పార్టీలు, కుల, మత, వర్గ రహితంగా అందరూ తీవ్రంగా ఖండించారు. 35 ఏండ్ల తర్వాత తొలిసారిగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా కశ్మీర్ లోయలో బుధవారం బంద్ పాటించారు.
పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పులలో మరణించిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నార్వల్కు ఆరు రోజుల క్రితమే వివాహమైంది. రెండేళ్ల క్రితం నేవీలో చేరిన వినయ్ తన భార్య హిమాంషీతో కలసి కశ్మీరుకు హనీమూన్ వచ్చారు.
పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో పర్యాటకులు కశ్మీరు నుంచి వెళ్లిపోతున్నారు. వీరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
జమ్ముకశ్మీర్లో జరిపిన ఉగ్రదాడిపై పత్రికారంగం కూడా తీవ్రంగా స్పందించింది. అనేక ప్రముఖ వార్తాపత్రికలు తమ మొదటి పేజీలను నల్ల రంగులో ముద్రించి ఉగ్రదాడిపై తమ నిరసనను, బాధితులకు సంఘీభావాన్ని వ్యక్తం చేశాయ�
హిందువులను గుర్తించి మరీ హతమార్చిన పహల్గాం ఉగ్ర దాడిపై కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.