Army chief General Upendra Dwivedi : పేజర్లను బాంబులుగా వాడిన ఇజ్రాయిల్.. ఆ యుద్ధం కోసం చాన్నాళ్లుగా ప్రిపేరైనట్లు తెలుస్తోంది భారత ఆర్మీ చీఫ్ ద్వివేది తెలిపారు. షెల్ కంపెనీని క్రియేట్ చేసిన ఇజ్రాయిల్.. మిలిటెంట్లకు మా
సిరియాపై అమెరికా జరిపిన దాడుల్లో 37 మంది మిలిటెంట్లు మరణించారు. సిరియా వాయువ్య ప్రాంతంలో ఉగ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్ ఖైదా అనుబంధ గ్రూపులు, వారితో సంబంధాలు ఉన్న మిలిటెంట్లపై మంగళవారం రెండు చో�
Kulgam | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో మరోసారి ఎదురుకాల్పులు (gunfight) చోటు చేసుకున్నాయి. కుల్గాం (Kulgam) జిల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో భారత్-పాక్ సరిహద్దుల్లో దేశంలోకి చొరబడేందుకు (Infiltration Attempt) ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిగిన కాల్పుల్లో ఇద్దరు ముష్క�
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) కోసం అమెరికా తయారు చేసిన ఆయుధాలు ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్ల చేతికి వెళ్తున్నాయి. ఇవి మన దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. తుపాకులు తదితర ఆయుధాలు పంజాబ
జమ్ముకశ్మీర్లోని దోడా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ దీపక్ సింగ్ వీర మరణం పొందాడు. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రోజు జరిగ
Mamata Banerjee | బంగ్లాదేశ్ (Bangladesh)లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీదీ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్రంగా స్పందించి
Terrorists | జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. యాక్టివ్గా ఉన్న ఉగ్రవాదులను జైలుకు తరలిస్తామన్నారు. లేదనంటే నరకానికే (jahannum Centre) పంపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు.
జమ్ముకశ్మీర్లో (Jammu Kashmir) ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. భారత సైన్యంపై వరుగా దాడులకు పాల్పడుతున్నారు. సోమవారం ఉదయం రాజౌరీ జిల్లా గుంధ్వఖవాస్ ప్రాంతంలో సెక్యూరిటీ పోస్టుపై కాల్పులకు తెగబడ్డారు. అయిత�