Indian Envoy | అమెరికా తరహాలోనే పాక్ కూడా ఉగ్రవాదులను (terrorists) భారత్కు అప్పగించాలని ఇజ్రాయెల్లోని భారత రాయబారి (Indian Envoy) జేపీ సింగ్ (JP Singh) డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో టిఫిన్ బాక్స్ బాంబులతో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఈ నెల 21, 22న బాంబులతో అడవుల్లో రిహార్సల్స్ చేసి, అక్కడ వచ�
Jammu | జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు-ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. థ్రాల్ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నది. ప్రస్తుతం భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి.
Pahalgam attack | పెహల్గామ్ ఉగ్రవాదుల (terrorists) కోసం వేట కొనసాగుతోంది. ఈ దాడికి పాల్పడిన ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గత కొన్ని రోజులుగా కశ్మీర్ లోయలో విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు.
Character of Terrorists | గత కొన్ని సంవత్సరాలుగా ఉగ్రవాదుల స్వభావం (Character of Terrorists changed) మారిపోయిందని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ (Lieutenant General Rajiv Ghai) అన్నారు.
Operation Sindoor: పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాద మౌళిక సదుపాయాలు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఫైట్ చేశామని, కానీ పాకిస్థాన్ మిలిటరీ ఆ ఉగ్రవాదులకు సపోర్టు ఇచ్చిందని ఎయిర్ మార్షల్ ఏకే భార్తి తెలిపారు.
Operation Sindoor | పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులైన జాష్-ఎ-మొహమ్మద్ (జేఏఎం), లష్కరే-ఎ-తోయిబా(ఎల్ఈటీ)లో కీలక పాత్ర పోషించిన ఐదుగురు టాప్ ఉగ్రవాదులు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వైమానిక దాడ�
పాకిస్థాన్పై భారతదేశం యుద్ధం చేసి లాహోర్తోపాటు 9 ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేయడం పట్ల మాజీ సైనికుడిగా గర్వ పడుతున్నానని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచానికే పాకిస్థాన్ ప్రమాదకరంగా మారిందన�
Telangana Jagruthi | ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతో భారత సైన్యం మొదలుపెట్టిన ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా ఈ నెల 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు తెలంగాణ జాగృతి సంస్థ ప్రకటించింది.
భారత్, పాకిస్థాన్ మధ్య దాడులు, ఎదురుదాడుల వేళ సరిహద్దుల గుండా దేశంలోకి చొరబడేందుకు ముష్కరులు (Terrorists) యత్నించారు. గుర్తించిన సరిహద్దు రక్షణ దళం (BSF) వారిని మట్టుబెట్టింది.
ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలకు తెరలేపింది తొలుత పాకిస్థాన్ అని భారత్ స్పష్టంచేసింది. గత నెల 22న పహల్గాంలో పాక్ ఉగ్ర మూకలు 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకోవడంతో ఇది మొదలైందని తెలిపింది. ఆ దాడికి భారత సాయుధ ద
శుత్రువుకు ఎలా జవాబు చెప్పాలో తమ సైన్యానికి తెలుసు అని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. భారత్ చేపట్టిన యుద్ధ చర్యకు దీటుగా జవాబు చెప్పే హక్కు పాకిస్థాన్కు ఉన్నదని చెప్పుకున్నా�