ఇజ్రాయెల్-హమాస్ మధ్య 20 నెలల నుంచి జరుగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనీయుల సంఖ్య 55,104 అని గాజా హెల్త్ మినిస్ట్రీ బుధవారం ప్రకటించింది. మృతుల్లో సగానికిపైగా మహిళలు, బాలలు ఉన్నట్లు తెలిపింది.
Jairam Ramesh: మన ఎంపీలు తిరుగుతున్నారు.. పెహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు కాంగ్రెస్ నేత జై రాం రమేశ్ పేర్కొన్నారు. ఎంపీలను, ఉగ్రవాదులను పోల్చుతూ ఆయన కామెంట్ చేశారు
పహల్గామ్ ఉగ్రదాడి అనంతంరం జమ్ముకశ్మీర్లో ఉగ్ర మూకల ఆటకట్టించేందుకు భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇద్దరు లష్కరే తొయిబా (Lashkar-e-Taiba) టెర్రరిస్టులను అరెస్టు చేశారు.
Indian Envoy | అమెరికా తరహాలోనే పాక్ కూడా ఉగ్రవాదులను (terrorists) భారత్కు అప్పగించాలని ఇజ్రాయెల్లోని భారత రాయబారి (Indian Envoy) జేపీ సింగ్ (JP Singh) డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో టిఫిన్ బాక్స్ బాంబులతో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఈ నెల 21, 22న బాంబులతో అడవుల్లో రిహార్సల్స్ చేసి, అక్కడ వచ�
Jammu | జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు-ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. థ్రాల్ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నది. ప్రస్తుతం భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి.
Pahalgam attack | పెహల్గామ్ ఉగ్రవాదుల (terrorists) కోసం వేట కొనసాగుతోంది. ఈ దాడికి పాల్పడిన ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గత కొన్ని రోజులుగా కశ్మీర్ లోయలో విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు.
Character of Terrorists | గత కొన్ని సంవత్సరాలుగా ఉగ్రవాదుల స్వభావం (Character of Terrorists changed) మారిపోయిందని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ (Lieutenant General Rajiv Ghai) అన్నారు.
Operation Sindoor: పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాద మౌళిక సదుపాయాలు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఫైట్ చేశామని, కానీ పాకిస్థాన్ మిలిటరీ ఆ ఉగ్రవాదులకు సపోర్టు ఇచ్చిందని ఎయిర్ మార్షల్ ఏకే భార్తి తెలిపారు.
Operation Sindoor | పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులైన జాష్-ఎ-మొహమ్మద్ (జేఏఎం), లష్కరే-ఎ-తోయిబా(ఎల్ఈటీ)లో కీలక పాత్ర పోషించిన ఐదుగురు టాప్ ఉగ్రవాదులు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వైమానిక దాడ�