Dawood Ibrahim | ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు తమ పేర్లను మార్చుకుంటూ ఉంటారు. ఓ తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న అనుమానితుల గురించి దర్యాప్తు అధికారులు పరిశోధన చేస్తున్న సమయంలో మారుపేర్లు తలనొప్పిగా మారుతుంటాయ
ISIS terrorists | ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)’ అధికారులు సోమవారం నిషేధిత ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS)’ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేశారు. దేశావ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లోని 19 ప్రా
దేశానికి ఉగ్రవాదుల చొరబాటు ముప్పు పొంచి ఉన్నదని, దాదాపు 250-300 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు జమ్ముకశ్మీర్ సరిహద్దుల వెంబడి వేచిచూస్తున్నారని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఐజీ అశోక్ యాదవ్ వెల్�
Northern Army Chief | సరిహద్దు ఆవల నుంచి భారత్లోకి వచ్చిన వారిలో పలువురు రిటైర్డ్ పాక్ సైనికులు ఉన్నారని నార్తర్న్ కమాండింగ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేద పేర్కొన్నారు. రాజౌరి, పూంచ్ను ఆనుకొని ప్రాంతాల్లో దాదా
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. గురువారం ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో ఒకడు పాకిస్థాన్కు చెందినవాడు. లష్కరే ఉగ్రవాద సంస్థలో టాప్ కమాండర్గా పనిచేస్తున్నాడు.
జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో బుధవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కాలాకోట్ అటవీ ప్రాంతంలో ఉగ్రవ�
జమ్ముకశ్మీర్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు లష్కరే తాయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లాలో గురువారం రాత్రి నుంచి జరిగిన 18 గంటల ఎదురుకాల్పుల్లో ఐదుగురు, రాజౌరి జిల్లాలో ఒక ఉగ్రవాద�
జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు లష్కరే తొయీబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్ముకశ్మీర్లో మరో ఉగ్రదాడి జరిగింది. బారాముల్లా జిల్లాలో మంగళవారం పోలీసు హెడ్కానిస్టేబుల్ గులాం మహమ్మద్ దార్పై ఆయన ఇంటి వద్ద ముష్కరులు కాల్పులు జరిపారు.
యూదులు పాలస్తీనాలో నివసించటం పవిత్ర హక్కుగా తమకు తామే ప్రకటించుకున్నారు. అందులో భాగంగానే 19వ శతాబ్దం చివరి నుంచి పలు ప్రాంతాల నుంచి యూదులు పాలస్తీనాకు వలసవచ్చారు. క్రమంగా పాలస్తీనాలో చొరబడి స్థానిక అరబ్
Terrorists Killed | జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. (Terrorists Killed) ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
Kulgam Encounter | దక్షిణ కశ్మీర్ కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతున్నది. కుల్గామ్లోని కుజ్జర్ ప్రాంతంలో మధ్య కాల్పులు జరుగుతున్నాయని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. మరోవైపు, జమ�
దేశ రక్షణలో భాగస్వాములవడం గర్వకారణంగా భావించి భారత సైన్యంలో చేరినవారిలో చాలా మంది ఆవేదనతో సైన్యాన్ని వీడుతున్నారు. 2020 నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్న సైనికుల సంఖ్య 250 శాతం పెరిగింది.
లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్, మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఇద్దరి మృతదేహాలు ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో లభ్యమయ్యాయని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ మంగళవారం తెలిపారు.
ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో తీవ్ర గాయాలయ్యాయి. బుల్లెట్ గాయాలతో శరీరం రక్తమోడుతున్నది. ఇక తాను బతకడం కష్టమని అతనికి తెలిసిపోయింది. చివరిసారిగా తన కుటుంబాన్ని చూడాలనుకొన్నాడు. భార్యకు ఫోన్ చేసి ‘నేను బ�