జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచేందుకు పాకిస్థాన్ ప్రణాళికలు రచిస్తున్న క్రమంలో అందుకు కౌంటర్గా భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఉగ్రవాదుల వేటకు ‘ఆపరేషన్ సర్వశక్తి’ చేపట్టాలని నిర�
జమ్ముకశ్మీర్లోని పూంచ్ (Poonch) జిల్లాలో ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతున్నది. శుక్రవారం సాయంత్రం ఖనేటర్ ప్రాంతంలో వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు రెండు రౌండ్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
Terror Attack | జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూన
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. పూంఛ్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఆర్మీ వాహనాలపై ఆకస్మిక దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు వీర మరణం పొందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Terror Attack | జమ్మూకశ్మీర్లో జవాన్లు వెళ్తున్న ఆర్మీ ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్�
Dawood Ibrahim | ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు తమ పేర్లను మార్చుకుంటూ ఉంటారు. ఓ తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న అనుమానితుల గురించి దర్యాప్తు అధికారులు పరిశోధన చేస్తున్న సమయంలో మారుపేర్లు తలనొప్పిగా మారుతుంటాయ
ISIS terrorists | ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)’ అధికారులు సోమవారం నిషేధిత ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS)’ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేశారు. దేశావ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లోని 19 ప్రా
దేశానికి ఉగ్రవాదుల చొరబాటు ముప్పు పొంచి ఉన్నదని, దాదాపు 250-300 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు జమ్ముకశ్మీర్ సరిహద్దుల వెంబడి వేచిచూస్తున్నారని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఐజీ అశోక్ యాదవ్ వెల్�
Northern Army Chief | సరిహద్దు ఆవల నుంచి భారత్లోకి వచ్చిన వారిలో పలువురు రిటైర్డ్ పాక్ సైనికులు ఉన్నారని నార్తర్న్ కమాండింగ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేద పేర్కొన్నారు. రాజౌరి, పూంచ్ను ఆనుకొని ప్రాంతాల్లో దాదా
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. గురువారం ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో ఒకడు పాకిస్థాన్కు చెందినవాడు. లష్కరే ఉగ్రవాద సంస్థలో టాప్ కమాండర్గా పనిచేస్తున్నాడు.
జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో బుధవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కాలాకోట్ అటవీ ప్రాంతంలో ఉగ్రవ�
జమ్ముకశ్మీర్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు లష్కరే తాయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లాలో గురువారం రాత్రి నుంచి జరిగిన 18 గంటల ఎదురుకాల్పుల్లో ఐదుగురు, రాజౌరి జిల్లాలో ఒక ఉగ్రవాద�
జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు లష్కరే తొయీబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్ముకశ్మీర్లో మరో ఉగ్రదాడి జరిగింది. బారాముల్లా జిల్లాలో మంగళవారం పోలీసు హెడ్కానిస్టేబుల్ గులాం మహమ్మద్ దార్పై ఆయన ఇంటి వద్ద ముష్కరులు కాల్పులు జరిపారు.