వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలో చొరబడటానికి యత్నించిన ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఆదివారం తెల్లవారుజామున పూంఛ్ జిల్లాలో జరిగిన ఈ ఆపరేషన్లో ఒక ఉగ్రవాది శవం ఆర్మీకి లభించగా.. మరో
జమ్ముకశ్మీర్లో (Jammu Kashmir) ఎన్కౌంటర్ల సంఖ్య భారీగా తగ్గింది. ఈ ఏడాది ఆరంభం నుంచి జూలై 5 వరకు చేపట్టిన వివిధ ఆపరేషన్లలో కేవలం 27 మంది ఉగ్రవాదులు (Terrorists) చనిపోయారని భద్రతా బలగాలు వెల్లడించాయి. వారిలో 19 మంది విదేశీ ఉ�
జమ్ముకశ్మీర్లోని పూంచ్ (Poonch) సెక్టార్లో దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను (Terrorists) సైన్యం అడ్డుకున్నది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పూంచ్ జిల్లాలోని గుల్పూర్ సె�
Jammu Kashmir | జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) లో భారీ ఎన్ కౌంటర్ (Encounter) జరిగింది. కుప్వారా (Kupwara) లో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు (terrorists) హతమయ్యారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందా? అంటే అవుననే చెప్పాలి. మొన్న హెచ్యూటీ ఉగ్రవాదుల అరెస్టు.. నిన్న జేఎంబీ సంస్థకు చెం దిన ఉగ్రవాదులు అరెస్టు ఇదే విషయాన్ని రూఢీ పరుస్తున్నాయి
Jammu and Kashmir | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్రవాదులు, ఆర్మీ అధికారులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో జవాన్ల మృతి సంఖ్య ఐదుకు పెరిగింది. మరో జవాను తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు.
Jammu and Kashmir | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్రవాదులు (terrorists) మరోసారి రెచ్చిపోయారు. భద్రతా బలగాల (army personnel )పై పేలుడు (blast) పదార్థాన్ని ప్రయోగించారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలతో స్నాప్చాట్ సహా 15 యాప్లపై కేంద్రం నిషేధం విధించింది. సమాచార, సాంకేతిక చట్టం- 2000లోని 69ఏ సెక్షన్ ప్రకారం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. జమ్ముకశ్మ
Messenger Apps | దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 14 మొబైల్ మెసెంజర్ యాప్లను బ్లాక్ చేసింది. ఆయా యాప్లు తీవ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని, ఉగ్రవాదులు ఈ మొబైల్ మెసెంజర్ యాప్లను విన
Terror Attack: ఆర్మీ వాహనంపై జరిగిన అటాక్లో ఏడు మంది ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పూంచ్, రాజౌరీ సెక్టార్లలో గాలింపు మొదలుపెట్టారు. పాక్లోని లష్కరే తోయిబాకు చె�
ఆఫ్రికా దేశమైన కాంగోలో (Congo) ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. పశ్చిమ కాంగోలోని బెనీ (Beni) ప్రావిన్స్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. దీంతో 20 మంది సాధారణ పౌరులు మృతిచెందారు. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామి