జమ్ముకశ్మీర్లో ఉద్రిక్తత నెలకొంది. ఉగ్రవాదుల కాల్పుల్లో శుక్రవారం ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. దీంతో జమ్ముకశ్మీర్ అంతటా హై అలర్ట్ కొనసాగుతున్నది.
జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో (Srinagar) ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను (Terrorists) పోలీసులు అరెస్టు చేశారు. వారిని లష్కరే తొయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన రెసిస్టాన్స్ ఫ్రంట్కు ( (TRF)) చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు.
జమ్ముకశ్మీర్లోని (Jammu And Kashmir) కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జవాన్లు (Army Soldiers) వీరమరణం పొందారు. కుల్గాంలోని (Kulgam) హలాన్ (Halan forest area) అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కార్డన�
జమ్ముకశ్మీర్లోని (Jammu and Kashmir) పూంచ్లో (Poonch) భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు (Terrorists) మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter)నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలో చొరబడటానికి యత్నించిన ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఆదివారం తెల్లవారుజామున పూంఛ్ జిల్లాలో జరిగిన ఈ ఆపరేషన్లో ఒక ఉగ్రవాది శవం ఆర్మీకి లభించగా.. మరో
జమ్ముకశ్మీర్లో (Jammu Kashmir) ఎన్కౌంటర్ల సంఖ్య భారీగా తగ్గింది. ఈ ఏడాది ఆరంభం నుంచి జూలై 5 వరకు చేపట్టిన వివిధ ఆపరేషన్లలో కేవలం 27 మంది ఉగ్రవాదులు (Terrorists) చనిపోయారని భద్రతా బలగాలు వెల్లడించాయి. వారిలో 19 మంది విదేశీ ఉ�
జమ్ముకశ్మీర్లోని పూంచ్ (Poonch) సెక్టార్లో దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను (Terrorists) సైన్యం అడ్డుకున్నది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పూంచ్ జిల్లాలోని గుల్పూర్ సె�
Jammu Kashmir | జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) లో భారీ ఎన్ కౌంటర్ (Encounter) జరిగింది. కుప్వారా (Kupwara) లో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు (terrorists) హతమయ్యారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందా? అంటే అవుననే చెప్పాలి. మొన్న హెచ్యూటీ ఉగ్రవాదుల అరెస్టు.. నిన్న జేఎంబీ సంస్థకు చెం దిన ఉగ్రవాదులు అరెస్టు ఇదే విషయాన్ని రూఢీ పరుస్తున్నాయి
Jammu and Kashmir | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్రవాదులు, ఆర్మీ అధికారులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో జవాన్ల మృతి సంఖ్య ఐదుకు పెరిగింది. మరో జవాను తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు.
Jammu and Kashmir | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్రవాదులు (terrorists) మరోసారి రెచ్చిపోయారు. భద్రతా బలగాల (army personnel )పై పేలుడు (blast) పదార్థాన్ని ప్రయోగించారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.