Kashmiri Pandit | కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ ఆదివారం ఉదయం స్థానిక మార్కెట్కు వెళ్తుండగా ఉగ్రవాదులు అతడిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్లు
Republic Day | రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గురువారం నాడు ఇద్దరు అనుమానిత
Balakot | జమ్ముకశ్మీర్లోని బాలాకోట్ (Balakot) సరిహద్దు వద్ద ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు
Encounter | జమ్ముకశ్మీర్లోని సిధ్రా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. బుధవారం ఉదయం 7.30
Mangaluru Blast Case | కర్ణాటకలోని మంగుళూరులో జరిగిన ఆటో రిక్షా పేలుడు కేసులో నిందితుడి ఆధారాలను పోలీసులు సేకరించిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపుతో నిందితుడు షారీక్తో సంబంధాలు ఉన్నట్ల�
ఉగ్రదాడులకు భయపడి కశ్మీరీ పండిట్లు గ్రామాలను వదిలివెళ్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో పలువురు మృతిచెందగా, పది కశ్మీరీ పండిట్ల కుటుంబాలు భయంతో షోపియాన్ జిల్లాలోని చౌదరిగుండ్ గ్రామాన్ని వదిలి వెళ్లాయి. దా�
పాకిస్థాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇతర దేశాలతో ఎలాంటి సమన్వయం లేకుండా పాక్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని అన్నారు.
Kashmiri Pandit | జమ్మూకశ్మీర్లోని సోపియాన్ జిల్లాలో దారుణం జరిగింది. ఇవాళ ఉదయం ఓ కశ్మీరీ పండిట్ను ఉగ్రవాదులు హతమార్చారు. దీంతో సోపియాన్ జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Army Dog Zoom | జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన ఆర్మీ డాగ్ ‘జూమ్’ మృతి చెందింది. ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూమ్ గు
హైదరాబాద్లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. వీళ్లతో సంబంధాలున్న మరో నలుగురికీ నోటీసులు జారీచేశారు.
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో ఈ మధ్యాహ్నం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం సోపియాన
రాజ్ ఠాక్రే వ్యాఖ్య ముంబై, ఆగస్టు 23: హలాల్ మాంసానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే పిలుపునిచ్చారు. హలాల్ మాంసం ఇండస్ట్రీ కారణంగా హి