ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలతో స్నాప్చాట్ సహా 15 యాప్లపై కేంద్రం నిషేధం విధించింది. సమాచార, సాంకేతిక చట్టం- 2000లోని 69ఏ సెక్షన్ ప్రకారం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. జమ్ముకశ్మ
Messenger Apps | దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 14 మొబైల్ మెసెంజర్ యాప్లను బ్లాక్ చేసింది. ఆయా యాప్లు తీవ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని, ఉగ్రవాదులు ఈ మొబైల్ మెసెంజర్ యాప్లను విన
Terror Attack: ఆర్మీ వాహనంపై జరిగిన అటాక్లో ఏడు మంది ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పూంచ్, రాజౌరీ సెక్టార్లలో గాలింపు మొదలుపెట్టారు. పాక్లోని లష్కరే తోయిబాకు చె�
ఆఫ్రికా దేశమైన కాంగోలో (Congo) ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. పశ్చిమ కాంగోలోని బెనీ (Beni) ప్రావిన్స్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. దీంతో 20 మంది సాధారణ పౌరులు మృతిచెందారు. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామి
Kashmiri Pandit | కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ ఆదివారం ఉదయం స్థానిక మార్కెట్కు వెళ్తుండగా ఉగ్రవాదులు అతడిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన డాక్టర్లు
Republic Day | రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గురువారం నాడు ఇద్దరు అనుమానిత
Balakot | జమ్ముకశ్మీర్లోని బాలాకోట్ (Balakot) సరిహద్దు వద్ద ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు
Encounter | జమ్ముకశ్మీర్లోని సిధ్రా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. బుధవారం ఉదయం 7.30
Mangaluru Blast Case | కర్ణాటకలోని మంగుళూరులో జరిగిన ఆటో రిక్షా పేలుడు కేసులో నిందితుడి ఆధారాలను పోలీసులు సేకరించిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపుతో నిందితుడు షారీక్తో సంబంధాలు ఉన్నట్ల�
ఉగ్రదాడులకు భయపడి కశ్మీరీ పండిట్లు గ్రామాలను వదిలివెళ్తున్నారు. ఉగ్రవాదుల దాడిలో పలువురు మృతిచెందగా, పది కశ్మీరీ పండిట్ల కుటుంబాలు భయంతో షోపియాన్ జిల్లాలోని చౌదరిగుండ్ గ్రామాన్ని వదిలి వెళ్లాయి. దా�