శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోకి చొరబడేందుకు సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి లాంచ్ప్యాడ్స్ వద్ద సుమారు 150 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నారు. అలాగే సుమారు 500 నుంచి 700 మంది ఉగ్రవాదులు 11 శిబిరాల్లో శిక్షణ పొందుతున�
Pulwama | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ను కాల్చి చంపారు. పుల్వామా జిల్లా పాంపోర్ ప్రాంతంలోని సంబూరాలోని ఎస్ఐ ఫరూఖ్ అహ్మద్ మీర్ ఇంటిపై శుక్రవారం
Shopian | జమ్ముకశ్మీర్లో ముష్కరుల ఏరివేత కొనసాగుతున్నది. షోపియాన్ (Shopian) జిల్లాలోని కంజియులర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.
Srinagar | జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో (Srinagar) ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో ఉన్న ఆరేహ్ మోహన్పురాలో ఉన్న ఎలాహి దేహతి బ్యాంక్ మేనేజర్ ను ఉగ్రవాదులు హతమార్చారు. మేనేజర్ క్యాబిన్లో ఉన్న విజయ్ కుమార్ను ఓ ఉగ్రవాది తన చే
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని బ్యాంక్ మేనేజర్ను ఉగ్రవాదులు కాల్చివేశారు. కుల్గామ్లో ఈ ఘటన జరిగింది. ఇలాఖాహి దెహతి బ్యాంక్లో విజయ్ కుమార్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. దాడి తర్వాత హాస్పి�
కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల ఘాతుకం తీవ్ర భయాందోళనల్లో కశ్మీరీ పండిట్లు కశ్మీర్వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ లేదంటే సామూహిక వలసలేనని హ�
Kupwara | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. కుప్వారా (Kupwara) జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ హత్య నేపథ్యంలో పండిట్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పండిట్ల ఆందోళనలపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదు. ఇటువంటి సమయంలో వారిని మరింత భయపెట్టేలా, ఆం�
శ్రీనగర్: భారత్లోకి చొరబడేందుకు జమ్ముకశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి సుమారు 200 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నారని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం తెలిపారు. భారత
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 62 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మూడు నెలల్లో 32 మంది మరణించారని జమ్ముకశ్మీర్ పోలీసులు గురువారం తెలిపారు. భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఈ ఉగ్రవాదులంతా హ�
న్యూఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూర్టీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు చెందిన బస్సుపై ఇవాళ జమ్మూలో ఉగ్ర దాడి జరిగింది. సుంజువాన్ ప్రాంతంలో ఈ దాడి జరిగిన సమయంలో బస్సులో 15 మంది సిబ్బంది ఉన్నారు. మర�