Jammu Kashmir | జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని శ్రీగుఫ్వారా ఏరియాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ జమ్మూకశ్మీర్ సంస్థక�
చండీగఢ్: పంజాబ్లోని లూధియానా జిల్లా కోర్టులో జరిగిన బాంబు పేలుడు వెనుక పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థల హస్తం ఉండొచ్చని ఆ రాష్ట్ర డీజీపీ సిదార్థ్ చటోపాధ్యాయ చెప్పారు. ఈ పేలుడు కుట్ర, ప్రణాళిక అంతా
2 unidentified terrorists killed in Srinagar encounter | శ్రీనగర్ రంగ్రెత్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆ ప్రాంతంలో
Shopian Encounter: జమ్ముకశ్మీర్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. సోపియాన్ జిల్లాలో ఉగ్రవాదల కదలికలకు సంబంధించి సమాచారం అందుకున్న భద్రతాబలగాలు సెర్చింగ్ ఆపరేషన్
Shopian | జమ్ముకశ్మీర్లో ఇద్దరు లష్కరే తాయిబా (Lashkar-e-Taiba) ఉగ్రవాదులను భద్రతా బలగాలు అరెస్టు చేశారు. కశ్మీర్లోని షోపియాన్ (Shopian) జిల్లాలోని రాంబీ
Pulwama Encounter | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు (Encounter) జరిగాయి. కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో కస్బయార్ ప్రాంతంలో
CRPF Jawans | నార్త్ కశ్మీర్ బారాముల్లా జిల్లాలోని పల్హాలాన్ చౌక్లో భారత భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతో సహా నలుగు�
కర్నల్ త్రిపాఠి, ఆయన భార్య, కొడుకు మృతి అమరులైన మరో నలుగురు జవాన్లు ఇంఫాల్, నవంబర్ 13: మణిపూర్లో అస్సాం రైఫిల్స్ జవాన్లపై తీవ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఖుగా బెటాలియన్ కమాండింగ్ అధికారి కర్నల్ విప�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మరో పౌరుడ్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. శ్రీనగర్లోని బోహ్రీ కడల్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. షాపులో పని చేసే ఒక వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర బుల్లెట్ గాయ�
శ్రీనగర్: పాకిస్థాన్ నుంచి జమ్ముకశ్మీర్లోకి చొరబడే ఉగ్రవాదులకు చెక్ చెప్పేందుకు ఆర్మీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఆయుధాల వినియోగంపై సరిహద్దు గ్రామాల ప్రజలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. రాజౌర�
న్యూఢిల్లీ: తాను జమ్ముకశ్మీర్ గవర్నర్గా ఉన్నప్పుడు ఉగ్రవాదులు శ్రీనగర్లోకి ప్రవేశించలేదని, ప్రస్తుతం అక్కడ పరిస్థితి మరోలా ఉన్నదని ప్రస్తుత మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. ఉగ్రవాదులు �
కశ్మీర్లో మళ్లీ ఎన్కౌంటర్ శ్రీనగర్, పుల్వామాలో ఉగ్రవాదుల ఘాతుకం ఇద్దరు స్థానికేతరుల కాల్చివేత జమ్ము, అక్టోబర్ 16: ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లో పాల్గొని మరో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. గురువారం కశ్మీర
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరో ఇద్దరు పౌరులపై కాల్పులు జరిపి హత్య చేశారు. శ్రీనగర్, పుల్వామాలో శనివారం ఈ ఘటనలు జరిగాయి. శ్రీనగర్ ఈద్గా ప్రాంతంలో పానీపూరీలు అమ్ముకునే బీహార్కు చెందిన చిరు వ