శ్రీనగర్, అక్టోబర్ 10: జమ్ముకశ్మీర్లోని మైనారిటీ పౌరులపై ఇటీవల ఉగ్రవాదుల దాడులు పెరిగిపోవడంతో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. లష్కరే తాయిబా, జైషేమహమ్మద్, ఆల్ బదర్, ది రెసిస్టెంట్ ఫ్రంట్ వంటి ఉగ్�
కశ్మీర్లో ముష్కరుల కొత్త పంథా శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో సామాన్య పౌరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. గడిచిన ఐదు రోజుల్లో ఏడుగురిని కాల్చి చంపారు. గురువారం శ్రీనగర్లో ఓ సర్కారు బడిలో �
ఆరుగురిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు పాక్లో శిక్షణ పొందిన ఇద్దరు ఉగ్రవాదులు నవరాత్రి ఉత్సవాల్లో పేలుళ్లకు కుట్ర న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: పాకిస్థాన్ హస్తమున్న ఉగ్ర కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం
Terrorists conspiracy: దేశంలో బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు ఉగ్రవాదులు చేసిన భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వాళ్లలో ఇద్దరు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో శ్రీనగర్ పోలీస్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఒక పోలీస్ అధికారి మరణించారు. పాత శ్రీనగర్ టౌన్లోని ఖన్యార్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. �
వెల్లింగ్టన్, సెప్టెంబర్ 3: న్యూజిలాండ్లో ఉగ్రదాడి జరిగింది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్నకు ఆకర్షితుడైన ఓ వ్యక్తి ఓ సూపర్ మార్కెట్లోకి ప్రవేశించి ఆరుగురిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన శుక్రవారం అక్లా
Terrorists | కాబూల్ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో.. ఆ ప్రభావం జమ్మూకశ్మీర్పై పడింది. ఆరు బృందాలతో ఉగ్రవాదులు కశ్మీర్ వ్యాలీలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. గత నెల రోజుల నుంచి 25 - 30
Encounter | సోపోర్లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ | జమ్మూకశ్మీర్ బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మంగళవారం తెల్లవారు జామున ఎన్కౌంటర్ ప్రారంభమైంది. సోమవారం అర్ధరాత్రి సోపోర్ ప్రాంతం
అవంతిపొరా | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. అవంతిపొరాలోని త్రాల్
ఐరాస, ఆగస్టు 19: లష్కరే తాయిబా, జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఎలాంటి భయం లేకుండా మరింత ప్రోత్సాహంతో పనిచేస్తున్నాయని భారత్ పేర్కొన్నది. గురువారం ఐరాస భద్రతా మండలి సమావేశానికి భారత విదేశాంగ మంత్రి జై�
Independence Day | స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి ఏడాది జమ్మూకశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తారు. కానీ కశ్మీర్లో మూడేండ్ల తర్వాత తొలిసారిగా ఇంటర్నెట్ �
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో ఆగస్ట్ 6న భద్రతా దళాల చేతిలో హతమైన ఇద్దరు ఉగ్రవాదుల నుంచి అధికారులు వయాగ్ర ట్యాబ్లెట్లు, రైఫిళ్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రాజౌరి జిల్లా తనమండి ప్రాంత