శ్రీనగర్ : సోమవారం జమ్ముకశ్మీర్ పోలీసులకు పట్టుబడ్డ లష్కరే తాయిబా టాప్ కమాండర్ నదీమ్ అబ్రర్తో పాటు మరో పాకిస్థాన్ ఉగ్రవాది మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. విచారణ సందర్భంగా పోలీసులు నదీ
జమ్మూ వైమానిక స్థావరం | జమ్మూలో వైమానిక స్థావరంపై దాడి కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ( NIA ) కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ
జమ్ము విమానాశ్రయంపై దాడులు వాయుసేన స్థావరం, ఏటీసీనే లక్ష్యం ఇద్దరు అధికారులకు స్వల్ప గాయాలు ఉగ్రవాదుల పనేనని పోలీసుల అనుమానం ఎఫ్ఐఆర్ నమోదు.. ఎన్ఐఏకు కేసు బదిలీ? మరో ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు జ�
శ్రీనగర్: జమ్మూకశ్మీర్కు చెందిన ఏడుగురు అనుమానిత ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ ఉగ్రవాదులు భారత్పై యుద్ధం చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. త�
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్ మృతుల్లో లష్కరే తాయిబా టాప్ కమాండర్ శ్రీనగర్, జూన్ 21: జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తాయిబాకు చెందిన �
జవాన్లపై గ్రెనైడ్ దాడి | జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు గ్రెనైడ్ విసిరారు. త్రాల్ ప్రాంతంలో 180 బెటాలియన్కు చెందిన భద్రతా దళాలపై ఈ దాడి జరిగింది.
పోలీసులపై ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి | మ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ పోలీస్ పార్టీపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు.
ముష్కరులు| జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది.