జవాన్లపై గ్రెనైడ్ దాడి | జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు గ్రెనైడ్ విసిరారు. త్రాల్ ప్రాంతంలో 180 బెటాలియన్కు చెందిన భద్రతా దళాలపై ఈ దాడి జరిగింది.
పోలీసులపై ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి | మ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ పోలీస్ పార్టీపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు.
ముష్కరులు| జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ముష్కరులను సైన్యం మట్టుబెట్టింది.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని బిజ్బెహరా ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ ముగిసిందని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. ఈ ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు �
జమ్ములో ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లో మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జమ్ములోని షోపియాన్ జిల్లా హాదిపొరాలో శనివారం సాయంత్రం భద్రత బలగాలు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా టెర్రరిస్టుల �
జమ్ములో ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్లో ఇవాళ ఉదయం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదురుగు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ములోని అవంతిపొరా జిల్లా త్రాల్లోని నౌబాగ్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారనే సమాచారంతో �
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్కౌంటర్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. షోపియాన్ జిల్లాలోని మునిహల్ ప్రాంతంలో ఉగ్రవాద�