పాకిస్థాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇతర దేశాలతో ఎలాంటి సమన్వయం లేకుండా పాక్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని అన్నారు.
Kashmiri Pandit | జమ్మూకశ్మీర్లోని సోపియాన్ జిల్లాలో దారుణం జరిగింది. ఇవాళ ఉదయం ఓ కశ్మీరీ పండిట్ను ఉగ్రవాదులు హతమార్చారు. దీంతో సోపియాన్ జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Army Dog Zoom | జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన ఆర్మీ డాగ్ ‘జూమ్’ మృతి చెందింది. ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూమ్ గు
హైదరాబాద్లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. వీళ్లతో సంబంధాలున్న మరో నలుగురికీ నోటీసులు జారీచేశారు.
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో ఈ మధ్యాహ్నం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం సోపియాన
రాజ్ ఠాక్రే వ్యాఖ్య ముంబై, ఆగస్టు 23: హలాల్ మాంసానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే పిలుపునిచ్చారు. హలాల్ మాంసం ఇండస్ట్రీ కారణంగా హి
‘లోయ నుంచి మమ్మల్ని తరలించండి’ అని దీనంగా వేడుకున్నారు. నిద్రాహారాలు మాని దీక్షలు చేపట్టారు. రోడ్లమీదకు వచ్చి నిరసనలు చేశారు. అయినా కేంద్రప్రభుత్వం కశ్మీరీ పండిట్ల అభ్యర్థనను పట్టించుకున్న పాపాన పోలేద
Grenade attack | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం రాత్రి కుల్గాం జిల్లాలోని ఖైమోహ్ ప్రాంతంలో ఓ పోలీసు అధికారిపై ముష్కరులు గ్రనేడ్ దాడి (Grenade attack) చేశారు.
న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ భారీ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆనంద్ విహా
జమ్ముకశ్మీర్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. కన్నతల్లులు ఏడుస్తూ చేసిన విజ్ఞప్తులతో ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. ఈ ఘటన బుధవారం ఉదయం కుల్గాం జిల్లాలో జరిగింది.
Kulgam | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు మరోసారి పైచేయి సాధించాయి. కుల్గాంలో (Kulgam) ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. కుల్గామ్లోని హడిగాం ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు
కోల్కతా, జూలై 5: లష్కరే తాయిబా ఉగ్రవాది తలీబ్ హుస్సేన్కు బీజేపీతో లింకులపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ పీడీపీ మంగళవారం జమ్ములో నిరసన చేపట్టింది. ఇటీవల జమ్ములో ఇద్దరు ఉగ్రవాదులను