యూదులు పాలస్తీనాలో నివసించటం పవిత్ర హక్కుగా తమకు తామే ప్రకటించుకున్నారు. అందులో భాగంగానే 19వ శతాబ్దం చివరి నుంచి పలు ప్రాంతాల నుంచి యూదులు పాలస్తీనాకు వలసవచ్చారు. క్రమంగా పాలస్తీనాలో చొరబడి స్థానిక అరబ్
Terrorists Killed | జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. (Terrorists Killed) ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
Kulgam Encounter | దక్షిణ కశ్మీర్ కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతున్నది. కుల్గామ్లోని కుజ్జర్ ప్రాంతంలో మధ్య కాల్పులు జరుగుతున్నాయని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. మరోవైపు, జమ�
దేశ రక్షణలో భాగస్వాములవడం గర్వకారణంగా భావించి భారత సైన్యంలో చేరినవారిలో చాలా మంది ఆవేదనతో సైన్యాన్ని వీడుతున్నారు. 2020 నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్న సైనికుల సంఖ్య 250 శాతం పెరిగింది.
లష్కరే తోయిబా కమాండర్ ఉజైర్ ఖాన్, మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఇద్దరి మృతదేహాలు ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో లభ్యమయ్యాయని కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ మంగళవారం తెలిపారు.
ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో తీవ్ర గాయాలయ్యాయి. బుల్లెట్ గాయాలతో శరీరం రక్తమోడుతున్నది. ఇక తాను బతకడం కష్టమని అతనికి తెలిసిపోయింది. చివరిసారిగా తన కుటుంబాన్ని చూడాలనుకొన్నాడు. భార్యకు ఫోన్ చేసి ‘నేను బ�
Uri Encounter: ఉరి సెక్టార్లో ఇవాళ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మృతిచెందారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న హత్లాంగ్ ఫార్వర్డ్ ఏరియాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాల మధ్య ఎదురుక
జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ శుక్రవారంతో మూడో రోజుకు చేరుకొన్నది. ఉగ్రవాదుల కోసం బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. గాలింపు చర్యల క�
Anantnag Encounter | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని అనంత్నాగ్ (Anantnag) జిల్లాలో భద్రతా దళాల యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ సుమారు 50 గంటలుగా కొనసాగుతోంది. కోకెర్నాగ్ (Kokernag) ఏరియాలోని దట్టమైన అడవుల్లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల�
Anantnag | దక్షిణ కశ్మీర్లోని అనంత్నగర్ జిల్లా కోకెర్నాగ్లో భద్రతా బలగాలు గురువారం సైతం ఆపరేషన్ చేపట్టాయి. సంఘటనా స్థలం వద్ద ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం మేరకు.. అధికారులు పారా కమాండోలను రంగంలోకి ద�
పాకిస్తాన్ను ఏకాకిని చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (VK Singh) అన్నారు. ఉగ్రమూకలను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ ఆట కట్టించాలంటే మనం ఆ దేశంపై ఒత్తిడి పెంచి వారి
ISIS | పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. నిఘా వర్గాల సమాచారంతో పంజాబ్ ప్రావిన్స్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ఇద్దరు ఐసీస్ ఉగ్రవాదులను శ