Uri Encounter: ఉరి సెక్టార్లో ఇవాళ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మృతిచెందారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న హత్లాంగ్ ఫార్వర్డ్ ఏరియాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాల మధ్య ఎదురుక
జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ శుక్రవారంతో మూడో రోజుకు చేరుకొన్నది. ఉగ్రవాదుల కోసం బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. గాలింపు చర్యల క�
Anantnag Encounter | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని అనంత్నాగ్ (Anantnag) జిల్లాలో భద్రతా దళాల యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ సుమారు 50 గంటలుగా కొనసాగుతోంది. కోకెర్నాగ్ (Kokernag) ఏరియాలోని దట్టమైన అడవుల్లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల�
Anantnag | దక్షిణ కశ్మీర్లోని అనంత్నగర్ జిల్లా కోకెర్నాగ్లో భద్రతా బలగాలు గురువారం సైతం ఆపరేషన్ చేపట్టాయి. సంఘటనా స్థలం వద్ద ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం మేరకు.. అధికారులు పారా కమాండోలను రంగంలోకి ద�
పాకిస్తాన్ను ఏకాకిని చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (VK Singh) అన్నారు. ఉగ్రమూకలను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ ఆట కట్టించాలంటే మనం ఆ దేశంపై ఒత్తిడి పెంచి వారి
ISIS | పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. నిఘా వర్గాల సమాచారంతో పంజాబ్ ప్రావిన్స్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ఇద్దరు ఐసీస్ ఉగ్రవాదులను శ
జమ్ముకశ్మీర్లో ఉద్రిక్తత నెలకొంది. ఉగ్రవాదుల కాల్పుల్లో శుక్రవారం ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. దీంతో జమ్ముకశ్మీర్ అంతటా హై అలర్ట్ కొనసాగుతున్నది.
జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో (Srinagar) ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను (Terrorists) పోలీసులు అరెస్టు చేశారు. వారిని లష్కరే తొయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన రెసిస్టాన్స్ ఫ్రంట్కు ( (TRF)) చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు.
జమ్ముకశ్మీర్లోని (Jammu And Kashmir) కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జవాన్లు (Army Soldiers) వీరమరణం పొందారు. కుల్గాంలోని (Kulgam) హలాన్ (Halan forest area) అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కార్డన�
జమ్ముకశ్మీర్లోని (Jammu and Kashmir) పూంచ్లో (Poonch) భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు (Terrorists) మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter)నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలో చొరబడటానికి యత్నించిన ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఆదివారం తెల్లవారుజామున పూంఛ్ జిల్లాలో జరిగిన ఈ ఆపరేషన్లో ఒక ఉగ్రవాది శవం ఆర్మీకి లభించగా.. మరో