కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. పలుచోట్ల ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేసి, దాడిని తీవ్రంగా ఖండించారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో బీ�
Pahalgam attack | పహల్గాం (Pahalgam) లో ఉగ్రవాదులు (Terrorists) జరిపిన క్రూరమైన దాడి ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తుండగా తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రంగంలోకి దిగ�
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని పహాల్గాం ప్రాంతంలో టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని పిరికిపంద చర్యగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూరెడ్డి రఘు వర్ధన్ రెడ్డి అభివర్ణించారు.
జమ్మూ కశ్మీర్లో ఉగ్రమూకలు పర్యాటకులను హతమార్చిన విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్ ద్వారా తెలిపారు. ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పర్యాటకుల ప్రాణాలు తీయడం హేయమైన చర్య
జమ్ముకశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి చేయడం అమానవీయ చర్యని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Terrorist attack on army vehicle | ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని ఆర్మీ అధికారులు తెలిపారు. అదనపు బలగాలను ఆ ప్రాంతానికి తరలించినట్లు పేర్క
terrorist attack | ఉగ్రవాదుల దాడిలో ఆర్మీకి చెందిన మాజీ సైనికుడు చనిపోయాడు. ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
US - Terror Attack | అమెరికాలోని లుసియానా రాష్ట్రం న్యూ ఓర్లియాన్స్ లో ఉగ్రదాడి కలకలం రేపింది. నూతన సంవత్సర సంబురాల్లో తలమునకలైన వారి మీదుగా ఓ వ్యక్తి ట్రక్ నడుపుతూ కాల్పులు జరుపుతూ దూసుకెళ్లాడు.
Terrorist Attack | తుర్కియే రాజధాని అంకారాలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు మృతి చెందగా.. 14 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అంకారాలోని తుర్కియే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ టుసాస్ ఆవరణ�
Terrorist Attack | జమ్మూ కశ్మీర్లోని ఉదంపూర్లో సోమవారం సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ ఇన్స్పెక్టర్ వీరమరణం పొందినట్లు సమాచారం. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భద్రతా బలగాలను మోహరించారు.
CRPF inspector killed in terrorist attack | జమ్ముకశ్మీర్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పారామిలిటరీ సిబ్బందిపై ఉగ్ర దాడి జరిగింది. ఈ సంఘటనలో సీఆర్పీఎఫ్ అధికారికి బుల్లెట్ గాయమైంది. ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు