NIA | జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు బెదిరింపు మెయిల్ వచ్చింది. తాను తాలిబన్ సభ్యుడినని.. ముంబైలో ఉగ్రదాడులు జరుగుతాయంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ చేశాడు.
భారత్-పాక్ సరిహద్దులోని పంజాబ్లో మరోసారి ఉగ్రదాడి కలకలం రేపింది. శుక్రవారం రాత్రి తరన్ తరన్ జిల్లాలోని సర్హలీ పోలీస్స్టేషన్ లక్ష్యంగా రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్పీజీ) దాడి జరిగింది.
Terror attack | ఇరాక్లోని కిర్కుక్ నగరంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు సైనికులు చనిపోయారు. దాడి అనంతరం ఆయుధాలు, ఇతర పరికరాలను ఎత్తుకెళ్లారు. 10 నెలల తర్వాత కాల్పులు జరగడంతో కిర్కుక్ వాసులు భయంతో వణికిపోయా
Russia | ఉక్రెయిన్ సమీపంలోని రష్యా (Russia) సైనిక శిబిరంపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో 11 మంది మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతమైన బెల్గోరోడ్లో రష్యా
Russia President Putin | ఉక్రెయిన్లోని రష్యా - క్రిమియాను కలిపే కెర్చ్ వంతెనపై పేలుడు ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దర్యాప్తు అధికారులతో సమావేశం నిర్వహించారు. దర్యాప్తు కమిటీ చైర్మన్ అలెగ్జాండర్ బాస్ట�
Terrorist attack | కాశ్మీర్ డివిజన్లోని పుల్వామాలో పోలీసులు, సీఆర్పీఎఫ్ ఉమ్మడి నాకా పార్టీపై ఉగ్రవాదులు దాడి తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ పోలీస్ వీరమరణం చెందగా.. ఓ సీఆర్పీఎఫ్ జవాన్కు గాయాలయ్యాయి. వెంటనే సదరు జవాన్ను �
మాస్కో: భారత్లో ఉగ్ర దాడికి ఐఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నింది. కేంద్రంలో అధికారంలో ఉన్న కీలక నేత హత్యకు ప్లాన్ చేసింది. దీని కోసం ఒక సూసైడ్ బాంబర్ను రంగంలోకి దించింది. అయితే ఆ ఉగ్రవాదిని అదుపులోకి
శ్రీనగర్: భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీస్ మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్లోని బందిపోరా జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్ల జాయింట్ బృంద�
న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఉగ్రదాడులు జరుగువచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికతో జమ్ము కశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆ వర్గాల సమాచారం ప్రకారం… ‘హర్కత్ 313’ అనే కొత్త ఉగ్రవాద సంస్థ యురిలోని జల విద్యుత్తు కేంద్