Terrorist Attack | తుర్కియే రాజధాని అంకారాలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు మృతి చెందగా.. 14 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అంకారాలోని తుర్కియే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ టుసాస్ ఆవరణ�
Terrorist Attack | జమ్మూ కశ్మీర్లోని ఉదంపూర్లో సోమవారం సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ ఇన్స్పెక్టర్ వీరమరణం పొందినట్లు సమాచారం. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భద్రతా బలగాలను మోహరించారు.
CRPF inspector killed in terrorist attack | జమ్ముకశ్మీర్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పారామిలిటరీ సిబ్బందిపై ఉగ్ర దాడి జరిగింది. ఈ సంఘటనలో సీఆర్పీఎఫ్ అధికారికి బుల్లెట్ గాయమైంది. ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు
Sachin Pilot | కతువాలో సోమవారం జరిగిన ఉగ్రవాదుల దాడిపై రాజస్థాన్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ స్పందించారు. జమ్ముకశ్మీర్లో తరచూ ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ
Kathua | కథువా (Kathua) ఉగ్రదాడి ఘటన (terrorist attack)పై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ దాడికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని రక్షణ శాఖ కార్యదర్శి (Defence Secretary) గిరిధర్ అరామనె (Giridhar Aramane) స్పష్టం చేశారు.
Terrorist attack | పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. భద్రతా బలగాలే లక్ష్యంగా జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించా
Terrorist Attack | సూరన్కోట్ ప్రాంతంలో వాయుసేన కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడి ఘటనలో పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో ముగ్గురు నుంచ�
January 26th | భారత గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో అలజడులు సృష్టించేందుకు లష్కరే ఉగ్రవాద సంస్థ పాల్పడేందుకు కుట్ర పన్నుతున్నది. జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాలోకి చొరబడి దాడికి పాల్పడాలని పతక రచన చేస్తున్నది.
Iran Blast : ఇరాన్ను జంట పేలుళ్లు నిలువునా వణికించాయి. ఇరాన్లో బుధవారం జరిగిన భారీ పేలుళ్లలో 73 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 170మంది గాయపడ్డారు.
పాకిస్థాన్లోని ఖైబర్పఖ్తుంఖ్వా రాష్ట్రంలో సైనిక శిబిరంపై మంగళవారం ఉగ్రవాదులు దాడి చేశారు. పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో శిబిరంపైకి దూసుకెళ్లారు. దీంతో 25 మంది సైనికులు మరణించారు. పేలుడు ధాటికి సైని�
జమ్ముకశ్మీర్లో మరో ఉగ్రదాడి జరిగింది. బారాముల్లా జిల్లాలో మంగళవారం పోలీసు హెడ్కానిస్టేబుల్ గులాం మహమ్మద్ దార్పై ఆయన ఇంటి వద్ద ముష్కరులు కాల్పులు జరిపారు.