తెలంగాణలోని గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం ఉద్దేశించిన బంకర్ బెడ్ల కొనుగోలు టెండర్లపై సుప్రీంకోర్టు నోటీసులు జారీచేయడం అవినీతి రేవంత్ ప్రభుత్వానికి న్యాయస్థానం వేసిన కొరడా దెబ్బగా బీఆర్ఎస్ ఎమ�
ఏళ్ల తరబడి కోర్టు వివాదాల్లో నలిగిపోయి, దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాక కూడా నిరుపయోగంగా మారిన గౌలిపురా మేకలు, గొర్రెల కబేళాకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఈ ఆధునిక కబేళాను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తె�
తెలంగాణ ట్రాన్స్కోలో పలు ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వాటికి సంబంధించిన టెండర్లపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆ టెండర్లను ఆహ్వానించాక వాటి అంచనాలు, కొటేషన్లు పెంచాలంటూ ఓ ఉన్న
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోని కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణను ప్రైవేట్ కు అప్పగించేందుకు ప్రభుత్వం చేపట్టిన టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో
జీహెచ్ఎంసీ పరిధిలోని చాంద్రాయణగుట్ట సర్కిల్లో పలు అభివృద్ధి పనుల టెండర్లను అర్థాంతరంగా రద్దుచేయడంపై జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ అడహాక్ కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్�
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో వీధి దీపాల మరమ్మతులు, చెట్ల కొమ్మల నరికివేతకు ఉపయోగించే ‘సై బకెట్ ల్యాడర్' వాహనాల అద్దె టెండర్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున కమీషన్ల పర్వం నడిచిందనే ఆరోప
నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించిన ఆటోమేటెడ్ టెస్టింగ్ కేంద్రాల టెండర్లను రద్దు చేయాలని కమిషనర్ ఆఫ్ టెండర్స్కు బీఆర్ఎస్ నేత, రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ వ్యవ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ వ్యాపార సముదాయాలను అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు సంస్థ సిద్ధమైంది. నిరుద్యోగులు, స్థానిక వ్యాపారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి కో
పేద విద్యార్థులు అభ్యసించే గురుకుల పాఠశాలలకు సరఫరా చేసే వస్తువుల టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, సీఎం, మంత్రులు, నేతల కన్నుసన్నల్లో అదంతా సాగిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చ
సుడా టెండర్లలో కాంట్రాక్టర్లు సిండికేటుగా మారేందుకు వ్యూహాలు పన్నుతున్నారా..? పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన నేతలు అందుకు సహకరిస్తున్నారా..? సహకరించమే కాదు, దగ్గరుండి పనులు పంపిణీ చేస్తున్నారా..? అంటే అత�
హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్లకు సంబంధించి అవకతవకలపై ‘నమస్తే తెలంగాణ’లో కథనం రావడంతో హైడ్రాలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. దీనిపై హడావిడిగా ప్రకటన విడుదల చేసినప్పటికీ ఆందోళనకు దిగిన కాంట్�
సింగరేణిలో ఎక్సెస్ టెండర్లపై సీబీఐతో విచారణ జరుపాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడ�
ప్రభుత్వ విద్యాసంస్థలు, గురుకులాలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు అందించే పలు వస్తువుల కొనుగోళ్లకు నిర్వహించిన టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరుగలేదని ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్క�