ఏదైనా ప్రాజెక్టు పనులు చేపట్టే ముందు భూ సేకరణపై విధి విధానాలు రూపొందించి కనీసం టెండర్ల దశలోనే 30 శాతానికి పైగా భూ సేకరణ చేసి ఉండాలి. అప్పుడే పనులను ప్రారంభించి నిర్ణీత సమయంలోపు ప్రాజెక్టును పూర్తి చేయాలి.
జీహెచ్ఎంసీకి సంబంధించి ఏదైనా ప్రాజెక్టు చేపట్టాలంటే ముందుగా స్టాండింగ్ కమిటీ సభ్యుల ఆమోదం పొందాలి. ఆ తర్వాతనే ఆయా పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియను ప్రారంభించాలి..
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో టెండర్ల గోల్మాల్ జరుగుతోందంటూ కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఎవరికి చెబితే వారికే టెండర్ ఒకే అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, గురుకులాలు, కస్తూర్బా పాఠశాలల్లో అన్నిరకాల టెండర్లను కార్పొరేట్ సంస్థలకే అప్పగించే దిశగా సర్కారు అడుగు లు వేస్తు
గ్రేటర్ హైదరాబాద్లో నిత్యం కోటి మం దికిపైగా తాగునీటిని సరఫరా చేసే జలమండలి ఇప్పుడు ప్రజల జీవితాలతో చెలగాటమాడబోతున్నది. ఇప్పటివరకు సుదీర్ఘ అనుభవమున్న వివిధ కంపెనీల చేతుల్లో ఉన్న పంపుహౌజ్లు, పైపులైన్�
బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా లేదని కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. టెండర్లు రద్దు చేయడంపై కాంట్రాక్టర్లు అసహనం వ్యక్తం చేశారు. గతంలో తీర్మానాలు చేసిన 200 పనులకు టెం
KGBV | కమీషన్ల రాజ్యంలో మరో అవినీతి బాగోతం వెలుగు చూసింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న పాఠశాల విద్యావిభాగంలో రూ.163 కోట్ల టెండర్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ధాన్యం కొనుగోలుకు అవసరమైన పరికరాల కోసం ఆగ్రోస్ సంస్థ పిలిచిన టెండర్ల వ్యవహారంలో అరాచకపర్వం వెలుగుచూసింది. టెండర్ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ�
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు పాలన పడకేసింది. అసలు ఆ సంస్థల్లో ఏం జరుగుతున్నదో ఎవరికీ అంతుబట్టడంలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న చర్యలను గుడ్డిగా వ్యతిరేకి�
Tunikaku | ప్రభుత్వం తునికాకు సేకరణ విషయంలో సవతి తల్లి ప్రేమను చూపిస్తూ ఆదివాసి ప్రాంతాల ప్రజలకు జీవనోపాధిగా ఉన్న తునికాకు సేకరణను నేటి వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ కాంట్రాక్టర్లు ము�