రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ వ్యాపార సముదాయాలను అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు సంస్థ సిద్ధమైంది. నిరుద్యోగులు, స్థానిక వ్యాపారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి కో
పేద విద్యార్థులు అభ్యసించే గురుకుల పాఠశాలలకు సరఫరా చేసే వస్తువుల టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, సీఎం, మంత్రులు, నేతల కన్నుసన్నల్లో అదంతా సాగిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చ
సుడా టెండర్లలో కాంట్రాక్టర్లు సిండికేటుగా మారేందుకు వ్యూహాలు పన్నుతున్నారా..? పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన నేతలు అందుకు సహకరిస్తున్నారా..? సహకరించమే కాదు, దగ్గరుండి పనులు పంపిణీ చేస్తున్నారా..? అంటే అత�
హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ టెండర్లకు సంబంధించి అవకతవకలపై ‘నమస్తే తెలంగాణ’లో కథనం రావడంతో హైడ్రాలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. దీనిపై హడావిడిగా ప్రకటన విడుదల చేసినప్పటికీ ఆందోళనకు దిగిన కాంట్�
సింగరేణిలో ఎక్సెస్ టెండర్లపై సీబీఐతో విచారణ జరుపాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడ�
ప్రభుత్వ విద్యాసంస్థలు, గురుకులాలు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు అందించే పలు వస్తువుల కొనుగోళ్లకు నిర్వహించిన టెండర్లలో ఎలాంటి అవకతవకలు జరుగలేదని ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్క�
తెలంగాణలో అత్యధికంగా 35 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైన భూమి ఉన్న ప్రాంతం ఉమ్మడి పాలమూరు జిల్లా. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిన పాపానికి అతి ఎక్కువగా నష్టపోయిన జిల్లా పాలమూరు అనే విషయం తెలిసిందే.
గురుకులాలకు సంబంధించి డైట్ ప్రొవిజన్ అంటే చికెన్, మటన్, కాయగూరల కొనుగోలు, అదేవిధంగా స్వీపింగ్, శానిటేషన్, వంట నిర్వహణ ఏజెన్సీల ఎంపికను డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ(డీపీసీ) ద్వారా చేపట్టాలని ప్రభుత
వానకాలం మక్కల విక్రయానికి ప్రభుత్వం తాజాగా మరోసారి టెండర్లు పిలిచింది. కాగా మార్క్ఫెడ్ టెండర్ ప్రక్రియలో తొలిసారి కొత్త నిబంధనను తెరపైకి తీసుకొచ్చారు.
మార్క్ఫెడ్ ద్వారా వానకాలం మక్కల విక్రయానికి సంబంధించిన టెండర్లను మళ్లీ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫైల్ను ఆర్థిక శాఖ తిప్పి పంపించినట్టు విశ్వసనీయ సమాచా
మార్క్ఫెడ్లో గన్నీ సంచుల గ్యాంగ్ రాజ్యమేలుతుందా? సరఫరా కాంట్రాక్టర్లు రింగ్గా మారి సరఫరా నిలిపివేశారా? ప్రస్తుతం మక్కల కొనుగోలులో గన్నీ సంచుల కొరతకు కాంట్రాక్టర్ల అత్యాశే కారణమా? ప్రక్రియ పూర్తయి
విద్యార్థులకు అందించే దుస్తులు, పుస్తకాలు, బ్యాగ్లు తదితర వస్తువుల కొనుగోలుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మార్చివేసింది.