మురుగు ముంపునకు పరిష్కారంగా ప్రతిపాదించిన వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదల జీహెచ్ఎంసీకి సవాల్గా మారింది. నాలా అభివృద్ధి పనులంటేనే కాంట్రాక్టర్లు జడిసిపోతున్నారు.
ఈ ఏడాది చేప పిల్లల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం ‘చే’యిచ్చింది. మూడుసార్లు టెండర్లు పిలిచినా ఫలితం లేదు. అర్హత గల కంపెనీలు రాకపోవడంతో టెండర్లను ఖరారు చేయలేకపోయామని అధికారులు చెబుతున్నారు.
బుద్ధ పౌర్ణిమ ప్రాజెక్టు అధికారులకు హెచ్ఎండీఏ నిబంధనలు వర్తించేలా లేవు. గతంలోనూ ఎన్నడూ లేని విధంగా పార్కింగ్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ విధానంలో టెండర్లను కట్టబెట్టి వివాదానికి తెర
తెలంగాణ భ వన నిర్మాణం, ఇతర నిర్మాణ కార్మికుల బో ర్డు అమలు చేస్తున్న పథకాలను సంక్షేమ బో ర్డు ద్వారా కాకుండా ప్రైవేట్ పరం చేయడానికి వేస్తున్న టెండర్లను రద్దు చేయకుంటే సెక్రటేరియట్ను ముట్టడిస్తామని సీఐట�
కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం (ఎన్కేఎల్ఐఎస్) పనుల కోసం టెండర్లను ఆహ్వానించేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైంది. రెండు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టాలని, ఈ నెల 9 నుంచి టెండ ర్లు స్వీకరించాలని నిర�
తాము అనుకున్న వ్యక్తికి ఓపెన్ ఆన్లైన్ టెండర్లో కాంట్రాక్టు దక్కకపోవడంతో ఆ టెండర్నే రద్దు చేశారు. నిబంధనలకు అనుగుణంగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ‘ఎల్1’ కాంట్రాక్టర్ను ఎంపిక చేసి.. 20 రోజులుపాటు ప�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ల అభివృద్ధికి సంబంధించి కోర్ రోడ్ నెట్వర్క్ (సీఆర్ఎన్) కింద రూ. 1542.26 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 39 రోడ్ల అభివృద్ధికి పనులను మంజూరు చేసిన విషయం విది�
మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడం, రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రభుత్వం 340 అద్దెబస్సుల కోసం టెండర్లు పిలిచింది. గడువు ముగుస్తున్నప్పటికీ టెండర్ వేసేందుకు ఎవరూ ము