నిమ్స్ దవాఖానలో నూతన బ్లాక్ నిర్మాణానికి నాలుగు ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేశాయి. ఎల్అండ్టీ, మేఘా ఇంజినీరింగ్, ఎన్సీసీ, డీఎస్ఆర్ సంస్థలు వీటిని దాఖలు చేశాయి. ప్రస్తుతం ఈ టెండర్ల పరిశీలన జరుగుతున్
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా తొలిదశలో తాగునీటి కోసం చేపట్టిన మెయిన్ ట్రంక్ పనులు పూర్తవడంతో ప్రధాన కాలువల తవ్వకానికి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ప్రధాన కాలువ పనులన్నీ ఉద్దండాప�
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్మించ తలపెట్టిన ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదటి దశ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. అచ్చంపేటలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగ�
తెలంగాణలో ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టాలన్న ధ్యేయంతో 130 చెక్డ్యామ్లను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం.. రూ.3,825 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని అన్ని వాగులపై కలిపి మరో 1,200 చెక్డ్యామ్లను నిర్మిస్తున్నది.
తెలుగుగంగ, గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల విస్తరణకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవడంపై తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పనులు చేపట్టకుండా వెంటనే నిలువరించాలని కృష్ణా రివ ర్ మేనేజ్�
శివారు ప్రాంతాల్లో ప్రణాళికగా పట్టణీకరణ జరిగేలా హెచ్ఎండీఏ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నది. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని హెచ్ఎండీఏ మౌలిక వసతుల కల్పనపై దృష�
పట్టణ స్థానిక సంస్థలకు సవాల్గా మారిన కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ (సీఅండ్డీ) వ్యర్థాల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది.
ప్రతి ఏటా తరహాలోనే వచ్చే వేసవి ముగింపు నాటికల్లా పాత పద్ధతిలోనే నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ) తరహా నాలాల నిర్వహణను జోనల్ వార
హైదరాబాద్కు 6 ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులు రాబోతున్నాయి. ఈ బస్సులు పూర్తిగా నగరంలో ఉన్న పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలను సందర్శించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ
ఏకంగా సాంస్కృతిక శాఖ నుంచే ఆహ్వానం హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా మారింది. సెప్టెంబర్ 17న తాము చేసే కార్యక్రమ�
రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 8 మెడికల్ కాలేజీలకు భవనాలను నిర్మించే కాంట్రాక్టు పనులను చేజిక్కించుకోవడానికి 24 నిర్మాణ సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఎనిమిది కొత్త వైద్య కళాశాలలకు రూ.930 కోట్లతో భవనాలు నిర్�