విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్ల�
Temperatures | రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు(Rains)) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) వెల్లడించింది .
ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రమాదకరస్థాయికి చేరడంతో ప్రజలు ఇండ్లనుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పల్లి,
Temperature | మారుతున్న పర్యావరణ పరిస్థితులు, గ్రీన్హౌస్ గ్యాసెస్ ప్రభావంతో భూమ్మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనికి తోడు మానవ తప్పిదాలు, అంతరించిపోతున్న వన సంపద కారణంగా ఉష్ణోగ్రతలు మరింత అధికమవుతున్నా�
వేసవిలో వచ్చే హీట్ ఫీవర్స్, వడదెబ్బ, డయేరియా తదితర వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గ్రేటర్ వైద్యాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం బయట కాలు బయటపెట్టాలంటే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం 15 జిల్లాలో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం నుంచి �
Weather Report | దేశంలో ఎండలు మరింతగా మండే సమయం వచ్చేసింది. బయటకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భారత్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని భారత �
Heatwave:ఈ సమ్మర్లో నార్మల్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. దేశవ్యాప్తంగా హీట్వేవ్ ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చాలా ప్రాంతాల్లో అధిక టెంపరేచర్లు నమోదు కానున
Telangana | హైదరాబాద్ : తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ( Telangana ) వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మ�