తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. వారం క్రితం వరకు సాధారణం కంటే ఎక్కువ ఉండగా, ప్రస్తుతం సాధారణం కన్నా రెండు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్నది.
Telangana | రాష్ట్రంలో గజగజ మొదలైంది. చలి వణికిస్తోంది. నాలుగైదు రోజుల క్రితం వరకు పగలు, రాత్రి సమయాల్లో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో తెలంగాణ వైపు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భిన్న వాతావరణం నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 39 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుంటే.. రాత్రి టెంపరేచర్ 19 డిగ్రీలుగా ఉంటుంది.
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వానాకాలం ఎండాకాలాన్ని తలపిస్తోంది. గత రెండు, మూడు రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున�
Weather | అత్యంత వేడి సంవత్సరంగా 2023 అవతరిస్తున్నదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ఈ ఏడాది సెప్టెంబర్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడమే ఇందుకు కారణం.
నైరుతి రుతుపవనాలు బలహీన పడి, దిగువస్థాయి నుంచి వీ స్తున్న గాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఈ నెల 17, 18 వరకు ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని పేర్కొన్నది.
Temperatures | వానాకాలంలో ఎండలు, ఎండా కాలంలో వానలు కురవడం సర్వసాధారణం. అయితే ఈ పరిస్థితులు ఒక మోతాదులోపే కనిపిస్తాయి. కానీ ఈ వర్షాకాలంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి.
Hyderabad | పశ్చిమ దిశ నుంచి వీస్తున్న కింది స్థాయి గాలులు తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో గురువారం నగరంలో ఉష్ణాగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదవడంతో జనం ఉక్కపోతతో �
Telangana | రాష్ట్రంలో రుతుపవనాల కదలిక నెమ్మదించడం, వర్షాలు నిలిచిపోవడంతో రాష్ట్రంలో వేడి తీవ్రత పెరిగింది. మూడు రోజుల ముందు వరకు వర్షాలతో ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇబ్బంది పడుతున్నారు.
గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి సలసలా కాగుతున్నది. కర్బన్ ఉద్గారాల వల్ల ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పటికే దీని దుష్ప్రభావాలను అనుభవిస్తున్న �
అమెరికాలోని మూడో అతిపెద్ద నగరం షికాగో భూమిలోకి కుంగిపోతున్నదా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ‘సబ్సర్ఫేస్ హీట్ ఐలాండ్స్'గా పిలిచే భూగర్భ పర్యావరణ మార్పులే అందుకు కారణమని చెబుతున్నారు.
మూలకణాలు అనేవి తల్లీ పిల్లలను కలిపే బొడ్డు తాడులోని రక్తంలోనూ, మాయలోనూ ఉంటాయి. ఇంగ్లిష్లో ‘స్టెమ్ సెల్స్' అని పిలుస్తారు. వీటి నుంచి మనిషికి సంబంధించిన అన్ని అవయవాలనూ.. గుండె, కాలేయం, మూత్రపిండాలు.. ఇలా �