Telangana | గత కొన్ని రోజులుగా చల్లటి వాతావరణంతో ఉపశమనం పొందిన రాష్ట్ర ప్రజలను పెరిగిన ఉష్ణోగ్రతలు ఇబ్బంది పెడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతతో మంగళవారం జనం ఇక్కట్లకు గురయ్యారు.
Telangana | సోమవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. ఎండల తీవ్రత పెరిగింది. ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. సోమవారం అన్�
అసలే వేసవి కాలం.. ఆపై రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా లేకుంటే ఆస్తులు బుగ్గేనంటూ హెచ్చరిస్తున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. వ్యాపార, వాణిజ్య, పత్తి పరిశ్రమలు, గోదాములు, ఇళ
రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, �
ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది. ప్రస్తుతం అన్ని రకాల పరీక్షలు ముగిశా�
ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది. ప్రస్తుతం అన్ని రకాల పరీక్షలు ముగిశా�
విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్ల�
Temperatures | రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు(Rains)) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) వెల్లడించింది .
ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రమాదకరస్థాయికి చేరడంతో ప్రజలు ఇండ్లనుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పల్లి,
Temperature | మారుతున్న పర్యావరణ పరిస్థితులు, గ్రీన్హౌస్ గ్యాసెస్ ప్రభావంతో భూమ్మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనికి తోడు మానవ తప్పిదాలు, అంతరించిపోతున్న వన సంపద కారణంగా ఉష్ణోగ్రతలు మరింత అధికమవుతున్నా�
వేసవిలో వచ్చే హీట్ ఫీవర్స్, వడదెబ్బ, డయేరియా తదితర వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గ్రేటర్ వైద్యాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం బయట కాలు బయటపెట్టాలంటే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం 15 జిల్లాలో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం నుంచి �