Weather Report | దేశంలో ఎండలు మరింతగా మండే సమయం వచ్చేసింది. బయటకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భారత్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని భారత �
Heatwave:ఈ సమ్మర్లో నార్మల్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. దేశవ్యాప్తంగా హీట్వేవ్ ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చాలా ప్రాంతాల్లో అధిక టెంపరేచర్లు నమోదు కానున
Telangana | హైదరాబాద్ : తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ( Telangana ) వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మ�
వేసవి ఆరంభంలోనే భానుడు భగ భగ మంటుండడంతో ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడింది. ఏప్రిల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈసారి ఫిబ్రవరిలోనే నమోదు కావడంతో జిల్లాలోని 25 మండలాల్లో గతేడాదితో పోలిస్తే భూగర్భ జలాల్లో పాక్షిక
Summer | ఎండాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచించింది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం, ఏటా మార్చి నుంచి మే మధ్య వడగాడ్పులు వీస్తున్న నేపథ్యంలో మార్గదర్శకాలు రూపొందించింది.
సిఫిక్ సముద్రం మధ్య, తూర్పు ప్రాంత ఉపరితలంలో అధిక ఉష్ణోగ్రతలకు కారణమయ్యే ఎల్నినో ప్రభావం రాబోయే నెలల్లో పెరగనున్నదని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎమ్వో) వెల్లడించింది.
Temperatures | మార్చి నెల ఆరంభం కాకముందే.. ఎండలు దంచి కొడుతున్నాయి. ఫిబ్రవరి నెల పూర్తి కాకముందే దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో.. ఆయా రాష్ట్రాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఉమ్మడి జిల్లా చలికి గజగజ వణుకుతున్నది. నాలుగు రోజులుగా చలి పంజా విసురుతుండడంతో పొద్దంతా ఇగం పెడుతున్నది. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడంతో జనం స్వెట్టర్లు, వెచ్చని దుస్తులను ధరించి చలి బారి నుంచి కాపాడ
ఉత్తర, ఈశాన్య గాలులు వీస్తుండటంతో రాష్ట్రం గజగజ వణికిపోతున్నది. మూడురోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో వాతావరణం చల్లబడి చలి తీవ్రత పెరిగింది. 2019 తరువాత రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 5 డిగ్�