Sun Intensity | తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడి భగభగలతో జనం బెంబేలెత్తుతున్నారు. ఎండ వేడికి ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Summer | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రం మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుసగా ఎనిమిదో రోజు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు
Summer | రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలకు జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
రాష్ట్రంలో వరుస వర్షాలతో ఎండాకాలం కొద్దిగా ఆలస్యంగా మొదలైనా విశ్వరూపం చూపుతున్నది. భానుడు చెలరేగి పోతున్నాడు. మండుతున్న ఎండలతో.. బయట కాలు పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొన్నది. అయితే, ఇది అకస్మాత్తుగా వ�
Summer | హైదరాబాద్ : రాష్ట్రంలో భానుడు భగభగలతో మంట పుట్టిస్తున్నాడు. మండే ఎండలతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. సూర్యుడి సెగ తట్టుకోలేక రోజు చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు.
మూడు రోజుల నుంచి మాడు పగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. నేలంతా నిప్పులకొలిమిలా భగభగమంటూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడచూసినా పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటడంతో పాటు వడగాలులు క�
Summer | హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు విల�
మూడు రోజుల నుంచి భానుడు నిప్పులు కక్కుతుండగా, ఎన్నడూ లేనివిధంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. సోమవారం జగిత్యాల జిల్లాలో 45.5 డిగ్రీలు, పెద్దపల్లి, కరీంనగర్లో 44.8 డిగ్రీలు, సిరిసిల్లలో 42.8 డిగ్రీలు న
Telangana | గత కొన్ని రోజులుగా చల్లటి వాతావరణంతో ఉపశమనం పొందిన రాష్ట్ర ప్రజలను పెరిగిన ఉష్ణోగ్రతలు ఇబ్బంది పెడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతతో మంగళవారం జనం ఇక్కట్లకు గురయ్యారు.
Telangana | సోమవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. ఎండల తీవ్రత పెరిగింది. ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. సోమవారం అన్�
అసలే వేసవి కాలం.. ఆపై రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా లేకుంటే ఆస్తులు బుగ్గేనంటూ హెచ్చరిస్తున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. వ్యాపార, వాణిజ్య, పత్తి పరిశ్రమలు, గోదాములు, ఇళ
రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, �
ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది. ప్రస్తుతం అన్ని రకాల పరీక్షలు ముగిశా�
ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది. ప్రస్తుతం అన్ని రకాల పరీక్షలు ముగిశా�