Cold Weather | బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సముద్రంలో డిసెంబర్ 4న తుఫాను ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో డిసెంబర్ 5న నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం,
hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత పెరిగింది. చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నగరంల�
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత ఎక్కువై పొగ మంచు కమ్మేస్తున్నది. వారం రోజులుగా పొగ మంచు మూలం గా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పది గంటలైనా చలి ఏమాత్రం తగ్గడం లేదు.
హైదరాబాద్ : గ్రేటర్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదు అవుతుండటంతో ఉక్కపోత పెరిగింది. అయితే ఆకాశంలో మేఘాలు లేకపోవడం �
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మరోసారి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఎండలు దంచికొట్టడం, ఉష్ణోగ్రతలు భారీ పెరగడంతో ఉక్కపోతకు గురవుతున్నారు ప్రజలు. శనివారం రోజు హ
వేసవి ఎండలు ముదరటంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. మంగళవారం 25 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 సెల్సియస్ డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా రెంజల్, ఆదిలాబాద్ జిల్లా బేల�
హైదరాబాద్ : ఓ వైపు మండుటెండలు.. మరో వైపు ఈదురుగాలులు.. ఇంకోవైపు అకాల వర్షాలు.. ఇలా భిన్నరకాల వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల తీవ్రతకు వృద్ధులు, పసిపిల్లలు వడదెబ్బకు గురవుతున్న�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజధాని హైదరాబాద్ నగరంలోనూ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత�
చేర్యాల, మార్చి 3 : సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణంలో రోజురోజుకు వస్తున్న మార్పులతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గత వారం రోజులుగా చేర్యాల ప్రాంతంలో
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల అధికారులతో సీఎస్ సోమేశ్కుమార్�
ఉగ్రరూపం దాల్చుతున్న భానుడు వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారుతున్న రహదారులు అవస్థలుపడుతున్న కూలీలు, రైతులు రక్షణ చర్యలు తీసుకోవాలంటున్న వైద్యులు వృద్ధులు, చిన్నారు�