సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘యశోద’. హరి-హరీష్ దర్శకులు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. గర్భవతిగా ఉన్న సమంతకు డాక్టర
తెలంగాణ విషయంలో మొదటినుంచీ వలసవాద మీడియా అబద్ధాలు, అసత్యాలనే వండివార్చింది. అలాంటి ఆంధ్రా మీడియా పీవీ నరసింహారావును అసమర్థునిగా, చెన్నారెడ్డి వంటివారిని అవినీతిపరుడిగా ప్రచారం చేసింది. అంతటితో ఆగకుండ�
రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలుగు వెలుగులో తెలంగాణ రాష్ట్రం శోభించాలని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి ఓ ప్రక�
సింహా ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రావణ కళ్యాణం’ శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. జేవీ మధుకిరణ్ దర్శకుడు. హాల్సియాన్ మూవీస్, ఎం.ఎఫ్.ఎఫ్ మద్రాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మ�
ప్రపంచంలో ఎన్నో భాషల్లో నిష్ణాతులున్నప్పటికీ మాతృభాషను అభిమానించడం ప్రతి ఒక్కరి బాధ్యత. అమ్మ భాషను గౌరవిస్తే ఆత్మగౌరవం పెరుగుతుంది. దీంతో భాషకు పటుత్వం పెరుగుతుంది. భాషా ఖ్యాతి పెరుగుతుంది. ఏ జాతి అయిత�
సినీరంగంలో నెలకొని ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వివిధ విభాగాల ప్రతినిధులతో విస్త్రతంగా చర్చలు జరుపుతున్నది. షూటింగ్లు నిలిపివేసిన క్రమంలో తిరిగి పరిశ్రమను పట్టాలెక్కించే�
Abhilasha Chatterjee | ఒకప్పుడు ఊళ్లోనే చదివేవాళ్లం. చుట్టుపక్కలే ఉద్యోగం చేసుకునేవాళ్లం. ఇప్పుడు కేజీ అయినా పీజీ అయినా వేరే ప్రాంతానికి వెళ్తున్నాం. వెళ్లిన చోట భాషాపరమైన సమస్యలు తప్పవు. అలాంటి ఇబ్బందులు రాకుండా ఇన్
విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లాఠీ’. ఏ.వినోద్కుమార్ దర్శకుడు. రానా ప్రొడక్షన్స్ పతాకంపై రమణ, నందా నిర్మిస్తున్నారు. సునైనా కథానాయిక. ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. పోలీస్గా విశాల్ ప�
ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అని పిలుస్తారు. పొలాలు పచ్చగా పండాలని ఈ రోజు రైతులు పూజలు చేస్తారు. ప్రత్యేకంగా ఇది మహిళల పండుగ. మంచి సంతానం కలగాలని, పిల్లలు వృద్ధిలోకి రావాలని, భర్త క్షేమంగా ఉండాలని కోరు�
న్యూఢిల్లీ : కేరళలో నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్-2022 పరీక్షకు హాజరైన అనేక మంది విద్యార్థినుల పట్ల సిబ్బంది అనుచితంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. పరీక్షకు హాజరైన విద్యార్థినుల లో దుస్తులను బలవంతంగా విప్ప�
హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. 503 పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే, దరఖాస్తుల్లో తప్�
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న సినిమా ‘కడువా’. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో నటించారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ అండ్ పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ పతాకాల
దక్షిణాది చిత్రసీమలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా చలామణి అవుతున్నది మంగళూరు సోయగం పూజాహెగ్డే. తెలుగు, తమిళంలో మంచి స్టార్డమ్ను సంపాదించుకున్న ఈ అమ్మడు మాతృభాష కన్నడంలో ఇప్పటివరకు సినిమా చేయలేదు. తాజాగా �
సీబీఎస్ఈ, ఐసీఈఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డుల గుర్తింపు పొందిన స్కూళ్లల్లో పదో తరగతి చదివే విద్యార్థులు ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో తెలుగు పేపర్ను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. నిర్దిష్ట మార్కులు పొంది పాస్