-ఎస్జీటీ పరీక్షలో తెలుగు కంటెంట్కు సంబంధించి 18 ప్రశ్నలకు అరమార్కు చొప్పున 9 మార్కులు ఉంటాయి. ప్రశ్నలస్థాయి పదో తరగతి వరకు అని సిలబస్ ఇచ్చారు. టీచింగ్ మెథడాలజీలో తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్�
ష్! నన్నెవ్వరు ఆటంకపరచకండి
ప్రజాస్వామ్యం చిరునామా
వెదకడంలో బిజీగా ఉన్న
కాని ఎంత వెదికినా.. ఫ్చ్ లాభం శూన్యం
చిరునామా మారిందా? డెఫనేషన్ మారిందా?
ఆశ్చర్యం లేదేమో.. ఏది మారినా?
షర్మాన్ జోషి, శ్రియా సరన్ జంటగా నటిస్తున్న సినిమా ‘మ్యూజిక్ స్కూల్'. యామినీ ఫిల్మ్స్ నిర్మాణంలో దర్శకుడు పాపారావు బియ్యాల రూపొందిస్తున్నారు. ఇళయారాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర మూడో షెడ్యూల్ �
‘నిర్మలా కాన్వెంట్', ‘పెళ్లి సందడి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యువ హీరో రోషన్. హీరో శ్రీకాంత్ తనయుడైన రోషన్ పరిశ్రమలో తనదైన గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు
ప్రముఖ సినీ, జానపద గేయ రచయిత కందికొండ యాదగిరి(49) కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు తుదిశ్వాస విడిచారు. కందికొండ మృతితో
రంగస్థలం అనే ప్రత్యేక వేదిక లేకుండా బాగోతాల ప్రదర్శనలు ప్రజల మధ్యలోనే పాత్రలకు తగిన దుస్తులతో ఆయుధాలు ధరించి సంభాషణలతో ప్రజలను అలరిం చేవారు. ‘రామాయణం’, ‘మహాభారతం’, ‘అల్లిరాణి’, ‘పరుశురామ పరాక్రమం’ మొదల�
గత కొద్ది వారాలుగా తెలుగు చిత్రసీమ కొత్తశోభతో అలరారుతున్నది. కరోనా ప్రభావం సద్దుమణగడంతో పెద్ద సినిమాల సందడి మొదలైంది. ఇదే తరుణంలో అగ్రహీరోల చిత్రాలు వడివడిగా నిర్మాణం పూర్తిచేసుకుంటున్నాయి. ఈ ఉత్సాహాన
వారాహి చలనచిత్రం సంస్థ ఓ సినిమాను నిర్మిస్తున్నది. ఈ సినిమాతో కిరీటి కథానాయకుడిగా పరిచయం కానున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు కన్నడ ద్విభాషా చిత్రంగా
వాడుక భాష కారణంగా సామాన్యుడు సాహిత్యానికి దగ్గరవుతున్న సమయంలో వచన రచనకు ప్రాధాన్యం పెరిగింది. అచ్చు యంత్రాలు రావటం, పత్రికలు స్థాపించబడటంతో వచన రచనకు ఇంకా ప్రాధాన్యం పెరిగింది. అటువంటి సమయంలోనే వచన ప్ర�
మధ్య యుగచరిత్ర ప్రారంభంలో వచ్చిన బాదామి చాళుక్య వంశం దక్కనులో, తెలంగాణలో ఒక ముఖ్యమైన కాలం. క్రీ.శ. 6, 7 శతాబ్దాల్లో కృష్ణా-తుంగభద్ర ప్రాంతంలో బాదామి చాళుక్యుల ఆధారాలు శాసనాలు, నిర్మాణాల రూపంలో కనిపిస్తున్న�
వీరేంద్రబాబు, సంచిత జంటగా నటిస్తున్న చిత్రం ‘చెష్మా రాజ-సెల్ఫీ రాణి’. గౌతమ్ కృష్ణ దర్శకుడు. పి.శ్రీనివాసరావు, రామ్ అవధానం నిర్మాతలు. త్వరలోనే చిత్రం విడుదల
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పోరాటం తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఇతర రాష్ర్టాల ముఖ్యనేతలు కూడా ఆయన వెంట నడిచేందుకు ముందుకొస్తున్నారు. సీఎం కేసీఆర్కు పశ్చి�