తనదైన శైలి అభినయంతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు మురళీశర్మ. తాజాగా ఆయన ‘కబ్జా’ చిత్రం ద్వారా కన్నడ చిత్రసీమలో అరంగేట్రం చేయబోతున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శ్రియ ప్రధాన పాత్రల్ని ప�
ఒకే విధమైన గణనియమం, యతిస్థాననియమం, అక్షర సంఖ్యానియ మం కలిగిన పద్యాలు వృత్త పద్యాలు.
ఈ పద్యాల్లో సాధారణంగా ఉండే లక్షణాలు వృత్త పద్యం, ప్రాసనియమం కలిగి...
Fonts | ఆ ఇద్దరూ అక్షర ప్రేమికులు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉపయోగిస్తున్న అనేక ‘కంప్యూటర్ ఫాంట్స్’కు సృష్టికర్తలు. నిరంతరం అక్షరమాల మధ్యే సేదతీరుతారు. వాటికి సొబగులద్ది.. సర్వాంగ సుందరంగా ముస్తాబు చే
టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మన్నవ బాలయ్య(92) కన్నుమూశారు. శనివారం హైదరాబాద్ యూసుఫ్గూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు
-ఎస్జీటీ పరీక్షలో తెలుగు కంటెంట్కు సంబంధించి 18 ప్రశ్నలకు అరమార్కు చొప్పున 9 మార్కులు ఉంటాయి. ప్రశ్నలస్థాయి పదో తరగతి వరకు అని సిలబస్ ఇచ్చారు. టీచింగ్ మెథడాలజీలో తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్�
ష్! నన్నెవ్వరు ఆటంకపరచకండి
ప్రజాస్వామ్యం చిరునామా
వెదకడంలో బిజీగా ఉన్న
కాని ఎంత వెదికినా.. ఫ్చ్ లాభం శూన్యం
చిరునామా మారిందా? డెఫనేషన్ మారిందా?
ఆశ్చర్యం లేదేమో.. ఏది మారినా?
షర్మాన్ జోషి, శ్రియా సరన్ జంటగా నటిస్తున్న సినిమా ‘మ్యూజిక్ స్కూల్'. యామినీ ఫిల్మ్స్ నిర్మాణంలో దర్శకుడు పాపారావు బియ్యాల రూపొందిస్తున్నారు. ఇళయారాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర మూడో షెడ్యూల్ �
‘నిర్మలా కాన్వెంట్', ‘పెళ్లి సందడి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యువ హీరో రోషన్. హీరో శ్రీకాంత్ తనయుడైన రోషన్ పరిశ్రమలో తనదైన గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు
ప్రముఖ సినీ, జానపద గేయ రచయిత కందికొండ యాదగిరి(49) కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు తుదిశ్వాస విడిచారు. కందికొండ మృతితో
రంగస్థలం అనే ప్రత్యేక వేదిక లేకుండా బాగోతాల ప్రదర్శనలు ప్రజల మధ్యలోనే పాత్రలకు తగిన దుస్తులతో ఆయుధాలు ధరించి సంభాషణలతో ప్రజలను అలరిం చేవారు. ‘రామాయణం’, ‘మహాభారతం’, ‘అల్లిరాణి’, ‘పరుశురామ పరాక్రమం’ మొదల�
గత కొద్ది వారాలుగా తెలుగు చిత్రసీమ కొత్తశోభతో అలరారుతున్నది. కరోనా ప్రభావం సద్దుమణగడంతో పెద్ద సినిమాల సందడి మొదలైంది. ఇదే తరుణంలో అగ్రహీరోల చిత్రాలు వడివడిగా నిర్మాణం పూర్తిచేసుకుంటున్నాయి. ఈ ఉత్సాహాన
వారాహి చలనచిత్రం సంస్థ ఓ సినిమాను నిర్మిస్తున్నది. ఈ సినిమాతో కిరీటి కథానాయకుడిగా పరిచయం కానున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు కన్నడ ద్విభాషా చిత్రంగా