1920వ దశకంలో ఎక్కువగా చారిత్రక నవలలు వచ్చాయి. కొన్ని ప్రచురింపబడలేదు. కొన్ని ప్రచురణ పొందినా పునర్ముద్రణ లేక దొరకటం లేదు. నల్లగొండ జిల్లా వాడైన పైడిమర్రి వెంకట సుబ్బారావు 1934లో ‘కాల భైరవుడు’ అనే నవలను రచించా
Shanti Shree Dhulipudi | ఆమె మూలాలు తెలుగు రాష్ట్రాల్లో.. కానీ పుట్టింది రష్యాలో.. తన విద్యాభ్యాసం కొనసాగించింది మాత్రం చెన్నైలో.. ఇప్పుడామె ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వీసీగా నియమితులయ్యారు. అయ
వల్లభాచార్యుడు భక్తి అందరికీ సమానమని, అందులో కులాలు మతాలు, పెద్దా చిన్నా తారతమ్యాలు లేవన్నాడు. ఆచరించాడు. మనిషి స్థాయి అతని గుణాల బట్టి కానీ, పుట్టుక మూలంగా కాదని బోధించాడు. సమాజంలోని చెడుని సంస్కరించాలన�
బతుకులు ఇంటికి ఆఫీస్కి Shuttle Service అయ్యాక ట్రాఫిక్ను పాక్కుంటూ వచ్చి గడపలో కూలబడటం తప్ప తల ఎత్తి చూసింది లేదు పైన ఆకాశం ఉందో లేదో అక్కడ చంద్రుడు ఉన్నాడో లేడో...
తెలంగాణ నుంచి 1913లో బండారు శ్రీనివాసరావు ‘హితబోధిని’ అనే పత్రిక నడిపారు. ఆయనే 1910లో ‘ఆశాదోషం’అనే చారిత్రక నవలను రచించాడు. పాలమూరు జిల్లాలోని కోయిల్కొండ దుర్గాన్ని కుతుబ్షాహీలు జయించటం దీనిలోని ఇతివృత్�
ఒక వ్యక్తి ధనవంతుడైనప్పుడు అతడు పూజింపకూడని వాడైనప్పటికీ పూజింపబడుతాడు. పోగూడని వ్యక్తి ఐనప్పటికి అతని వద్దకు పోతారు. నమస్కరింప తగని వ్యక్తి ఐనప్పటికినీ నమస్కరిస్తారు. ఇదంతా ధనం ప్రభావంగా భావించాలి. అ�
హైదరాబాద్, జనవరి 27: గ్రూప్-1 మెయిన్స్ అర్హత పరీక్షను ఇంగ్లిష్తో పాటు తెలుగు భాషలోనూ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్
సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘డిజె టిల్లు’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. విమల్కృష్ణ దర్శకుడు. ఈ సినిమాలోని ఓ పాటను గురువారం విడుదల చే�
Siva Karthikeyan | ‘జాతి రత్నాలు’ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు అనుదీప్. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే హాస్యంతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. యువ దర్శకుడు అనుదీప్ తదుపరి చిత్రాన్ని
అతిసార వ్యాధిగ్రస్థుని శరీరంలో ఏర్పడే డీ హైడ్రేషన్ (dehydration)కు ‘నిర్జలీకరణం’ అనే మాటను ఈ మధ్యకాలంలో సమానార్థకంగా వాడుతున్నారు. దీనిగురించి కొంత చర్చించాలనిపించింది. నగరీకరణం, సుందరీకరణం, స్పష్టీకరణం, విశ�
బిగ్ బాస్ హౌజ్మేట్స్కి తమ జీవితంలో ఏర్పడ్డ అడ్డంకులు వివరించమని బిగ్ బాస్ చెప్పడంతో ఒక్కొక్కరు పలు విషయాలు చెబుతూ ఎమోషనల్ అయ్యారు.సిరి మాట్లాడుతూ.. వేరే వాళ్లను పెళ్లి చేసుకోవాలనుకున్నా
ఎన్నారై | విజయదశమి పండుగ పురస్కరించుకుని జీఆర్డీ అయ్యర్స్ గురుకుల్ వారు సంస్కృతం భాషలో (హిందీ, ఇంగ్లీష్ అనువాదాలతో) 'దుర్గా సప్తశతి' పుస్తకాన్ని అక్టోబర్ 14న న్యూయార్క్ రోచెస్టర్ నగరంలోని శ్రీ విద్యా మంద�
ఆగష్టు 9, 1975న జన్మించిన మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యుత్తమ నటులలో ఒకరిగా స్థిరపడ్డారు. నటశేఖరుడు కృష్ణ వారసుడిగా ఇంటస్ట్రీలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ‘రాజకుమారుడు చిత్రంతో హీ�