వాడుక భాష కారణంగా సామాన్యుడు సాహిత్యానికి దగ్గరవుతున్న సమయంలో వచన రచనకు ప్రాధాన్యం పెరిగింది. అచ్చు యంత్రాలు రావటం, పత్రికలు స్థాపించబడటంతో వచన రచనకు ఇంకా ప్రాధాన్యం పెరిగింది. అటువంటి సమయంలోనే వచన ప్ర�
మధ్య యుగచరిత్ర ప్రారంభంలో వచ్చిన బాదామి చాళుక్య వంశం దక్కనులో, తెలంగాణలో ఒక ముఖ్యమైన కాలం. క్రీ.శ. 6, 7 శతాబ్దాల్లో కృష్ణా-తుంగభద్ర ప్రాంతంలో బాదామి చాళుక్యుల ఆధారాలు శాసనాలు, నిర్మాణాల రూపంలో కనిపిస్తున్న�
వీరేంద్రబాబు, సంచిత జంటగా నటిస్తున్న చిత్రం ‘చెష్మా రాజ-సెల్ఫీ రాణి’. గౌతమ్ కృష్ణ దర్శకుడు. పి.శ్రీనివాసరావు, రామ్ అవధానం నిర్మాతలు. త్వరలోనే చిత్రం విడుదల
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పోరాటం తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఇతర రాష్ర్టాల ముఖ్యనేతలు కూడా ఆయన వెంట నడిచేందుకు ముందుకొస్తున్నారు. సీఎం కేసీఆర్కు పశ్చి�
1920వ దశకంలో ఎక్కువగా చారిత్రక నవలలు వచ్చాయి. కొన్ని ప్రచురింపబడలేదు. కొన్ని ప్రచురణ పొందినా పునర్ముద్రణ లేక దొరకటం లేదు. నల్లగొండ జిల్లా వాడైన పైడిమర్రి వెంకట సుబ్బారావు 1934లో ‘కాల భైరవుడు’ అనే నవలను రచించా
Shanti Shree Dhulipudi | ఆమె మూలాలు తెలుగు రాష్ట్రాల్లో.. కానీ పుట్టింది రష్యాలో.. తన విద్యాభ్యాసం కొనసాగించింది మాత్రం చెన్నైలో.. ఇప్పుడామె ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వీసీగా నియమితులయ్యారు. అయ
వల్లభాచార్యుడు భక్తి అందరికీ సమానమని, అందులో కులాలు మతాలు, పెద్దా చిన్నా తారతమ్యాలు లేవన్నాడు. ఆచరించాడు. మనిషి స్థాయి అతని గుణాల బట్టి కానీ, పుట్టుక మూలంగా కాదని బోధించాడు. సమాజంలోని చెడుని సంస్కరించాలన�
బతుకులు ఇంటికి ఆఫీస్కి Shuttle Service అయ్యాక ట్రాఫిక్ను పాక్కుంటూ వచ్చి గడపలో కూలబడటం తప్ప తల ఎత్తి చూసింది లేదు పైన ఆకాశం ఉందో లేదో అక్కడ చంద్రుడు ఉన్నాడో లేడో...
తెలంగాణ నుంచి 1913లో బండారు శ్రీనివాసరావు ‘హితబోధిని’ అనే పత్రిక నడిపారు. ఆయనే 1910లో ‘ఆశాదోషం’అనే చారిత్రక నవలను రచించాడు. పాలమూరు జిల్లాలోని కోయిల్కొండ దుర్గాన్ని కుతుబ్షాహీలు జయించటం దీనిలోని ఇతివృత్�
ఒక వ్యక్తి ధనవంతుడైనప్పుడు అతడు పూజింపకూడని వాడైనప్పటికీ పూజింపబడుతాడు. పోగూడని వ్యక్తి ఐనప్పటికి అతని వద్దకు పోతారు. నమస్కరింప తగని వ్యక్తి ఐనప్పటికినీ నమస్కరిస్తారు. ఇదంతా ధనం ప్రభావంగా భావించాలి. అ�
హైదరాబాద్, జనవరి 27: గ్రూప్-1 మెయిన్స్ అర్హత పరీక్షను ఇంగ్లిష్తో పాటు తెలుగు భాషలోనూ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్