న్యూఢిల్లీ : కేరళలో నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్-2022 పరీక్షకు హాజరైన అనేక మంది విద్యార్థినుల పట్ల సిబ్బంది అనుచితంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. పరీక్షకు హాజరైన విద్యార్థినుల లో దుస్తులను బలవంతంగా విప్ప�
హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. 503 పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే, దరఖాస్తుల్లో తప్�
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న సినిమా ‘కడువా’. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో నటించారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ అండ్ పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ పతాకాల
దక్షిణాది చిత్రసీమలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా చలామణి అవుతున్నది మంగళూరు సోయగం పూజాహెగ్డే. తెలుగు, తమిళంలో మంచి స్టార్డమ్ను సంపాదించుకున్న ఈ అమ్మడు మాతృభాష కన్నడంలో ఇప్పటివరకు సినిమా చేయలేదు. తాజాగా �
సీబీఎస్ఈ, ఐసీఈఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డుల గుర్తింపు పొందిన స్కూళ్లల్లో పదో తరగతి చదివే విద్యార్థులు ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో తెలుగు పేపర్ను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. నిర్దిష్ట మార్కులు పొంది పాస్
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు ఏపీలో ప్రవేశించడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావ
మన ఊరు-మన చరిత్రపై త్వరలోనే అన్ని డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, తెలుగు-చరిత్ర విభాగాల అధ్యాపకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ దార్శనిక ఆ
తమిళ హీరో శివకార్తికేయన్ నేరుగా తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. ‘ఎస్కే 20’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతున్నది. అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నారు. మరియా ర్యాబోషప్క నాయిక. సత్యరాజ్ కీల�
‘కేజీఎఫ్' ఫేమ్ యష్ కన్నడంలో నటించిన ఓ చిత్రాన్ని ‘రారాజు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాత వీఎస్ సుబ్బారావు. మహేష్రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో యష్
‘కేజీఎఫ్' రెండు భాగాల సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ హీరో యష్. ఆయన నటించిన ‘సంతు స్ట్రైట్ ఫార్వార్డ్' సినిమా శాండల్వుడ్లో ఘన విజయం
వేద మంత్రాలు.. వేదోక్తమైన తంత్రాలు.. సంప్రదాయాలు.. సదాచారాలు.. కమనీయమైన కల్యాణ క్రతువులో ప్రతి అంకమూ రమణీయంగా సాగిపోతుంది! రానున్న వైశాఖం, ఆపై వచ్చే జ్యేష్ఠ మాసం వివాహ ముహూర్తాలకు ప్రత్యేకం. ఈ సుముహూర్తాల్ల