తెలుగులోని ఏకవచన బహువచనాలకు, ఆంగ్లంలోని ఏకవచన బహువచనాలకు మధ్య చాలా భేదం ఉంటుంది. ఇవి భాషను బట్టి మారుతుంటాయి. ఆంగ్లంలో ఉండే నామవాచకాలు countable nouns, uncountable nouns అని రెండు రకాలుంటాయి. స్థూలంగా మొదటి రకం ఏకవచనానికి, రెం
తెలుగు భాష పరిరక్షణ కోసం సాహితీవేత్తలు, కవులు, కళాకారులు కృషిచేయాల్సిన అవసరం మనందరిపై ఉందని అధికార భాషా సంఘం చైర్పర్సన్ మంత్రి శ్రీదేవి, బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్న�
పదో తరగతి వార్షిక పరీక్షల నూతన విధానంపై అవగాహన కలిగి ఉండాలని డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ) కార్యదర్శి గారె కృష్ణమూర్తి ఉపాధ్యాయులకు సూచించారు.
NRI News | లండన్ నగరంలోని హౌన్సలో పట్టణంలో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (TAUK) వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాధ్యక్షురాలు శుషుమ్నా రెడ్డి జాతీ
ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జమున మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలియజేశారు. ఆమె మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు. తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమ�
జిల్లా కోర్టులు తెలుగులో తీర్పులను వెలువరించాల్సిన అవసరం ఉన్నదని, న్యాయ విద్యాబోధన కూడా తెలుగులో జరగాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నర్సింహ అభిప్రాయపడ్డారు.
అష్టమ స్కంధంలో ఇష్ట భక్త రక్షణ కళా విశిష్టమైన గజేంద్ర మోక్షణ ఘట్టం తర్వాత మరో ఉత్కృష్టమైన కథ క్షీరసాగర మథనం. తన భక్తులపట్ల గల పక్షపాతంతో భగవానుడు పుండరీకాక్షుడు జగన్మోహిని అవతారం ధరించిన అమృత మథన వృత్తా
బోధనోపకరణాలతో బోధన సులభతరమవుతుందని, తొలిమెట్టులో భాగంగా రెండు రోజుల పాటు నిర్వహించిన కృత్యమేళా విజయవంతమైందని మండల నోడల్ అధికారి వైద్యుల రాజిరెడ్డి పేర్కొన్నారు. కేశవపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో రెండు �
కొత్త తెలంగాణ చరిత్ర బృం దం.. ఇటీవల ములుగు జిల్లా తాడ్వాయి మండలం గంగారం పరిధిలోని దట్టమైన అ డవిలో లక్ష్మీ సమేత యోగానంద నరసింహ స్వామి మూర్తిని గుర్తించింది. బండరాయిపై చెక్కిన్న ఈ నరసింహస్వామి విగ్రహం సు మా
సచివాలయం స్థాయిలో తెలుగు భాష అమలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అభిప్రాయపడ్డారు. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో తెలుగు భాషోపా�
ఇక్కడ కనిపిస్తున్న భవనం కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోని బడి. నిన్న మొన్నటి వరకు అధ్వానంగా ఉండేది.
telugu language | నేడు తెలుగు భాష ఎదుర్కొంటున్న క్లిష్టమైన పరిస్థితులను విశ్లేషించి, సమాధానాలు వెతకాలి. లేకపోతే వేరు పురుగు చెట్టను బలహీనపరిచినట్టు, నేటి సమస్యలు, భాషను బలహీనపరిచి