Happy New Year | తెలుగు రాష్ట్రాలలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ప్రజలంతా సంబరంగా వేడుకలను నిర్వహించుకున్నారు. మరోవైపు గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి (New year) ఆహ్వానం పలుకుతున్నారు ప
తెలుగు రాష్ర్టాల్లో చలి పెరుగుతున్నది. వచ్చే మూడు రోజులు చలి మరింత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయినట్టు పేర్కొన్నది.
కాకతీయ విశ్వవిద్యాలయానికి మ రో కీర్తి కిరీటం దక్కింది. ‘2023 యూ ఐ గ్రీన్ మెట్రిక్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్'లో కాకతీయ వర్సిటీ 600వ ర్యాంకు సాధించింది.
ఉమ్మడి ఏపీ భవన్ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) అన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులను చేపట్టాలనుకుంటున్నామని �
వానకాలంలో తెలంగాణ వ్యవసాయ అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి 8.5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కేఆర్ఎంబీ ఆమోదం తెలిపింది. 10 టీఎంసీల నీరు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం.. తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీలు �
తెలుగు రాష్ర్టాల్లో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉ�
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అలోక్ అరధేను నియమించాలని కేంద్రా నికి సిఫారసు చేసింది. జస్ట�
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రీఫండ్ కుంభకోణం కలకలం సృష్టిస్తున్నది. సుమారు రూ.500 కోట్లకు పైగానే స్కాం జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్�
తెలుగు రాష్ర్టాల్లో మరోసారి ఐటీ, ఈడీ సోదాలతో కలకలం రేగింది. హైదరాబాద్, విశాఖ, విజయవాడలోని పలు స్థిరాస్తి సంస్థలపై ఆదాయపన్నుశాఖ భారీ ఎత్తున దాడులు చేపట్టింది.
: లాజిస్టిక్స్ సేవల సంస్థల్లో ఒకటైన వీ-ట్రాన్స్ (ఇండియా) తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ, ఏపీలలో 50 శాఖలను నిర్వహిస్తున్న సంస్థ.. త్వరలో మరో 10 బ్రాంచ్లను ప్రారంభించబోతున్నది. ఈ విషయ
ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, అన్ని రంగాల్లో విఫలమవుతున్న బీజేపీకి బీఆర్ఎస్సే అసలైన ప్రత్యామ్నాయమని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. కులాలు, మతాల పే�
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఏపీకి కేంద్ర సర్వీస్ అధికారుల కేటాయింపు వివాదంపై హైకోర్టు విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. డీజీపీ అంజనీకుమార్ సహా ఇద్దరు ఐపీఎస్ అధికారులు, 9 మంది ఐఏఎస్ అధికారుల కేటాయిం�
టాలీవుడ్ నటి నిత్యామీనన్ .. టీచర్ అవతారం ఎత్తింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను నటి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది.