ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, అన్ని రంగాల్లో విఫలమవుతున్న బీజేపీకి బీఆర్ఎస్సే అసలైన ప్రత్యామ్నాయమని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. కులాలు, మతాల పే�
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఏపీకి కేంద్ర సర్వీస్ అధికారుల కేటాయింపు వివాదంపై హైకోర్టు విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. డీజీపీ అంజనీకుమార్ సహా ఇద్దరు ఐపీఎస్ అధికారులు, 9 మంది ఐఏఎస్ అధికారుల కేటాయిం�
టాలీవుడ్ నటి నిత్యామీనన్ .. టీచర్ అవతారం ఎత్తింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను నటి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది.
telugu language | నేడు తెలుగు భాష ఎదుర్కొంటున్న క్లిష్టమైన పరిస్థితులను విశ్లేషించి, సమాధానాలు వెతకాలి. లేకపోతే వేరు పురుగు చెట్టను బలహీనపరిచినట్టు, నేటి సమస్యలు, భాషను బలహీనపరిచి
Karthika somavaram | కార్తీకమాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే శివాలయాలను దర్శించుకుంటున్న భక్తులు కార్తీక దీపారాధన చేస్తున్నారు.
రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఢిల్లీలో సమావేశం జరుగనున్నది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారులు మంగళవారం తెలంగాణ, ఏపీ అధికారులకు సమాచారం అందజేశారు
మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎంఎంటీసీ) నుంచి కొనుగోలు చేసిన బంగారాన్ని తప్పుడు పత్రాలతో దారి మళ్లించి రూ.500 కోట్లకుపైగా మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై హైదరాబాద్లోని ప
Enforcement Directorate | తెలుగు రాష్ట్రాల్లోని ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ షాపుల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ అధికారులు రెండో రోజు కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు.
పోలవరం బ్యాక్వాటర్ సమస్యపై మరోసారి ఉమ్మడి సర్వే నిర్వహిస్తామని సీడబ్ల్యూసీ తెలిపింది. అందుకు సంబంధించిన వివరాలను ఈ నెల 9లోగా ఇవ్వాలని తెలంగాణకు సూచించింది. ఈ సర్వేకు పూర్తిగా సహకరిస్తామని, అన్ని రక్ష�
మహాత్మాగాంధీ 1910-1946 మధ్య కాలంలో తెలుగు రాష్ర్టాల్లో పలుమార్లు పర్యటించారు. హైదరాబాద్లో హరిజనోద్ధరణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1927 ఏప్రిల్ 7న హైదరాబాద్లో జరిగిన భారీ బహిరంగ సభకు మహాత్మాగాంధీ విచ్చేశారు.
హైదరాబాద్ : భూమి, ఆకాశం ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన గొప�
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో లోకకళ్యాణార్ధం, ఈ సంవత్సరమంతా అందరికీ శ్రేయస్కరంగా ఉండాలనే మహాసంకల్పంగా శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం నాడు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడికి సుప్రభ