దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో..వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ఈ ఏడాది జనవరి నెలలో తెలుగు రాష్ర్టాల్లో సంస్థ 2.59 లక్షల మంది కస్టమర్లు చేరారు. ఈ విషయం టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజా�
గ్రూప్-1 ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ ముఠా కోట్ల తెలుగు రాష్ర్ర్టాల్లో రూపాయాల వసూళ్లకు పాల్పడింది. ప్రధాన నిందితుడు కొత్త వీరేశం అరెస్టుతో ముఠా మోసాలు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం సుబేదారి పోలీస్స్టేష�
రాష్ట్రంలో రికార్డుస్థాయిలో ఎండలు మండుతున్నాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లా బుగ్గబావిగూడ, నిర్మల్ జిల్లాల్లో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 21 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా, మిగతా జిల్లాల్లో 39 డి
తెలుగు రాష్ర్టాల్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఐపీఎస్ అధికారిణి సౌమ్య మిశ్రా పేరు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా ఆమెకున్న ప్రత్యేక గుర్తింపే ఇందుకు ప్రధాన కారణం.
Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్ (Captain Miller). అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ నేడు ప్రపంచవాప్తంగా 1600కుప
బోర్డు నిర్వహణ కోసం ఈ ఏడాది రూ.23.50 కోట్లు కావాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తెలుగు రాష్ర్టాలకు ప్రతిపాదించింది. కొంతకాలంగా ఇరు రాష్ర్టాలు నిధులు విడుదల చేయకపోవడంతో బోర్డు నిర్వహణకు,
Happy New Year | తెలుగు రాష్ట్రాలలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ప్రజలంతా సంబరంగా వేడుకలను నిర్వహించుకున్నారు. మరోవైపు గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి (New year) ఆహ్వానం పలుకుతున్నారు ప
తెలుగు రాష్ర్టాల్లో చలి పెరుగుతున్నది. వచ్చే మూడు రోజులు చలి మరింత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయినట్టు పేర్కొన్నది.
కాకతీయ విశ్వవిద్యాలయానికి మ రో కీర్తి కిరీటం దక్కింది. ‘2023 యూ ఐ గ్రీన్ మెట్రిక్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్'లో కాకతీయ వర్సిటీ 600వ ర్యాంకు సాధించింది.
ఉమ్మడి ఏపీ భవన్ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) అన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులను చేపట్టాలనుకుంటున్నామని �
వానకాలంలో తెలంగాణ వ్యవసాయ అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి 8.5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కేఆర్ఎంబీ ఆమోదం తెలిపింది. 10 టీఎంసీల నీరు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం.. తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీలు �
తెలుగు రాష్ర్టాల్లో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉ�