Khammam | మధిర : ఖమ్మం (Khammam) జిల్లా మధిర మండలంలోని మాటురుపేట గ్రామానికి చెందిన గడ్డం సుబ్బారావు అధ్యక్షత శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పౌరాణిక నాటక సన్నివేశాలను, ఏకపాత్రాభినయ ప�
SCR Good News | దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాలకు తీపి కబురును అందించింది. ఇప్పటివరకు ఆయా స్టేషన్లలో ఆగని ఎక్స్ప్రెస్ రైళ్లను ఈనెల 7వ తేదీ నుంచి ఆపనున్నట్లు వెల్లడించింది.
తెలుగు రాష్ర్టాల్లో కలకలం సృష్టించిన కిడ్నీ రాకెట్లో పెద్ద తలకాయలే ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసును నీరుగార్చేందుకు కొన్ని అదృశ్య శక్తులు సర్వప్రయత్నాలు చేస్తున్నాయనే విమర్శలు
2009 విద్యాహక్కు చట్టాన్ని సవరించిన కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు అమల్లో ఉన్న ‘నో డిటెన్షన్' విధానాన్ని రద్దు చేసింది. తద్వారా 5వ, 8వ తరగతి విద్యార్థులకు డిటెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది. టీఆర్ సుబ్రమణియ�
భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, గజగజా వణుకుతున్న తెలుగు రాష్ర్టాలు, మంచు దుప్పటిలో ఉత్తరాది... ఇలాంటి పతాక శీర్షికలు చదివే సమయం వచ్చేసింది. నిజంగానే చలికి కొండలు సైతం వణికిపోతున్నాయి. ఆ చలి నుంచి తప్పించుకోవ
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వెంట కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం అధి�
నైరుతి బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉం దని వాతావరణశాఖ వెల్లడించింది. రానున్న 2 రోజుల్లో పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల మీదుగా ఆవర్తనం కొనసాగనున్నదని పేరొం ది. దీంతో తె�
దేశంలో అతిపెద్ద స్కూల్ ఎడ్యుటెక్ కంపెనీ లీడ్ గ్రూపు ఇటీవల టెక్బుక్ సేవలను ఆరంభించింది. సంప్రదాయ టెక్స్బుక్లకు ప్రత్యామ్నాయంగా ఈ టెక్బుక్ సేవలను ఇటీవల ప్రారంభించింది.
Karumuri Venkata Nageshwar | ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తన సభ్యత్వానికి రాజీనామా చేసి బీసీలను మోసం చేశారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు.
ఈ ప్రపంచంలో ఓటమిని మించిన గురువు లేడంటారు. పరాజయాన్ని సోపానంగా మలుచుకుంటే ఎన్నటికైనా విజయం సాధించొచ్చు. వీళ్లంతా ‘ఫెయిల్యూర్ గురూ’ నుంచి స్ఫూర్తి పొందిన వారే. మన తెలుగు రాష్ర్టాలకు ఐపీఎస్లుగా సెలెక్�