భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, గజగజా వణుకుతున్న తెలుగు రాష్ర్టాలు, మంచు దుప్పటిలో ఉత్తరాది... ఇలాంటి పతాక శీర్షికలు చదివే సమయం వచ్చేసింది. నిజంగానే చలికి కొండలు సైతం వణికిపోతున్నాయి. ఆ చలి నుంచి తప్పించుకోవ
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వెంట కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం అధి�
నైరుతి బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉం దని వాతావరణశాఖ వెల్లడించింది. రానున్న 2 రోజుల్లో పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల మీదుగా ఆవర్తనం కొనసాగనున్నదని పేరొం ది. దీంతో తె�
దేశంలో అతిపెద్ద స్కూల్ ఎడ్యుటెక్ కంపెనీ లీడ్ గ్రూపు ఇటీవల టెక్బుక్ సేవలను ఆరంభించింది. సంప్రదాయ టెక్స్బుక్లకు ప్రత్యామ్నాయంగా ఈ టెక్బుక్ సేవలను ఇటీవల ప్రారంభించింది.
Karumuri Venkata Nageshwar | ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తన సభ్యత్వానికి రాజీనామా చేసి బీసీలను మోసం చేశారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు.
ఈ ప్రపంచంలో ఓటమిని మించిన గురువు లేడంటారు. పరాజయాన్ని సోపానంగా మలుచుకుంటే ఎన్నటికైనా విజయం సాధించొచ్చు. వీళ్లంతా ‘ఫెయిల్యూర్ గురూ’ నుంచి స్ఫూర్తి పొందిన వారే. మన తెలుగు రాష్ర్టాలకు ఐపీఎస్లుగా సెలెక్�
అనంతుడిపై అత్యంత సుందరంగా పవళించి.. అనంత విశ్వాలనూ కాపుకాసే దేవుడు అనంత పద్మనాభుడు. స్వామి రూపంలో స్థితి మాత్రమే గోచరించదు. సృష్టికర్తతోపాటు, లయకారుడి తత్వాలూ స్వామి చిత్తరువులో దర్శనమిస్తాయి. అంటే సృష్
Vande Bharat trains | వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ కానుక అందించారు. ఈ నెల 16న మోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు.