జగిత్యాల కేంద్రంగా 25 ఏండ్ల క్రితం చిన్నగా ఏర్పాటైన గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్.. నేడు రెండు తెలుగు రాష్ర్టాల్లో శాఖలను విస్తరించి తన సత్తాను చాటుతోంది. ఆంధ్రప్రదేశ్లోని భీమవరం అర్బన్ కో-ఆపరే�
Theatres | రెంటల్ పద్దతిలో సినిమాలు ప్రదర్శించడం సాధ్యం కాదని ఓ వైపు ఎగ్జిబిటర్లు అంటుండగా.. మరోవైపు వారికి పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. ఈ వ్యవహారం నిర్మాతలకు ఇబ్బందిగా మారుతోంది.
తెలుగు రాష్ర్టాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్ పాటించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. సినిమా ప్రదర్శనలకు సంబంధించిన చెల్లింపులు.. అద్దె ప్రతిపాదికన కాకుండా షేర్ పద్ధతిలోనే జరగాలని వారు డిమాండ�
లలిత కళలు మనిషి సృజనాత్మక శక్తికి మచ్చుతునకలు. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం తదితరాలు ఈ విభాగంలో ఉంటాయి. 20వ శతాబ్దంలో తెలుగు రాష్ర్టాల్లో ఎంతోమంది ప్రముఖులు కళారంగాన్ని పరిపుష్టం చేశారు. తమతమ రంగాల్ల�
ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతోపాటు, ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసరాల్లో సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాక ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
Red Alert | ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో భారీ వర్షాలు , మరికొన్ని జిల్లాలో మోస్తారు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ , ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.
భద్రాచల క్షేత్రంలో ఆదివారం జరుగనున్న మహాఘట్టానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రాచలంలో ఆదివారం రాములోరు సీతమ్మను పరిణయమాడే ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ర్టాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చె�
గత రెండు, మూడు రోజుల నుంచి వాతావరణం చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లో అకడకడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తా జాగా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. వచ్చే మూడు రోజులు పలుచోట్ల భారీ వర్షాలు పడ
గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) ప్రస్తుతం తెలుగు రాష్ర్టాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో గుబులు పుట్టిస్తున్న వ్యాధి. లక్ష మందిలో నలుగురు ఐదుగురికి వచ్చే అవకాశం ఉన్న అరుదైన వ్యాధి జీబ�
Khammam | మధిర : ఖమ్మం (Khammam) జిల్లా మధిర మండలంలోని మాటురుపేట గ్రామానికి చెందిన గడ్డం సుబ్బారావు అధ్యక్షత శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పౌరాణిక నాటక సన్నివేశాలను, ఏకపాత్రాభినయ ప�
SCR Good News | దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాలకు తీపి కబురును అందించింది. ఇప్పటివరకు ఆయా స్టేషన్లలో ఆగని ఎక్స్ప్రెస్ రైళ్లను ఈనెల 7వ తేదీ నుంచి ఆపనున్నట్లు వెల్లడించింది.
తెలుగు రాష్ర్టాల్లో కలకలం సృష్టించిన కిడ్నీ రాకెట్లో పెద్ద తలకాయలే ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసును నీరుగార్చేందుకు కొన్ని అదృశ్య శక్తులు సర్వప్రయత్నాలు చేస్తున్నాయనే విమర్శలు
2009 విద్యాహక్కు చట్టాన్ని సవరించిన కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు అమల్లో ఉన్న ‘నో డిటెన్షన్' విధానాన్ని రద్దు చేసింది. తద్వారా 5వ, 8వ తరగతి విద్యార్థులకు డిటెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది. టీఆర్ సుబ్రమణియ�