అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి సంవత్సర సందర్భముగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలని శంకర నేత్రాల యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి కోరారు. ఘంటసాలకు భారత�
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.3,157 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇది గత ఏడాది ఫిబ్రవరి కంటే...
తెలంగాణ ఏర్పడటమే బీజేపీకి నచ్చదు.. అందుకే విభజనను తప్పుపడుతున్నది. విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతున్నది. అందుకే హామీలను అటుకుపై పడేసింది. తెలంగాణ అంటే బీజేపీకి కక్ష.. చూపుతున్నది వివక్ష. ఒక్క అంశమో, రెండు �
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్.. తెలుగు రాష్ర్టాల్లో ‘గోల్డ్ లోన్ మేళా’ బంపర్ ధమాకా ఆఫర్ను ప్రారంభించింది. నూతన కస్టమర్ల కోసం ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్ వచ్చే నెలాఖరుదాకా ఉండనున్నది. ఈ ఆఫర్ కింద కేవలం ఐదు ని�
ఐదు దశాబ్దాల అనంతరం సుసంపన్నమైన తెలంగాణ ధృతరాష్ట్ర కౌగిలి నుంచి వేరుపడి స్వేచ్ఛగా తన పరిపాలనలో దేశంలోనే గొప్ప రాష్ట్రంగా ప్రగతి సాధించింది. ఇక్కడ శ్రీకృష్ణ కమిషన్ మీటింగ్ నాడు జరిగిన ఒక సంఘటన చెప్పు�
KRMB | వచ్చే వారంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానున్నట్లు సమాచారం. యాసంగి సీజన్ సాగు, తాగునీటి అవసారలపై ఈ కమిటీలో అధికారులు చర్చించనున్నారు. ఈ క్రమంలో
తగ్గిన సిమెంట్ ధరలు | సిమెంటుకు గిరాకీ భారీగా పడిపోవడంతో దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంట్ తయారీ కంపెనీలు ధరలను తగ్గించాయి. 50 కిలోల బస్తాపై రూ.20-40 వరకు తగ్గించినట్లు డీలర్లు తెలిపారు.
ముంబై : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు భారీగా తగ్గాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు గత వారం రోజులుగా స్థిరంగానే ఉన్నాయి. పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్�
కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టు సూచన తెలుగు ప్రజల మధ్య కలహాలు రానీయొద్దు నేను రెండు రాష్ర్టాలవాడిని ఏపీ పిటిషన్పై సీజేఐ రమణ హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాలు కృష్ణా జలాల వి వాదా�