KRMB | వచ్చే వారంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానున్నట్లు సమాచారం. యాసంగి సీజన్ సాగు, తాగునీటి అవసారలపై ఈ కమిటీలో అధికారులు చర్చించనున్నారు. ఈ క్రమంలో
తగ్గిన సిమెంట్ ధరలు | సిమెంటుకు గిరాకీ భారీగా పడిపోవడంతో దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంట్ తయారీ కంపెనీలు ధరలను తగ్గించాయి. 50 కిలోల బస్తాపై రూ.20-40 వరకు తగ్గించినట్లు డీలర్లు తెలిపారు.
ముంబై : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు భారీగా తగ్గాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు గత వారం రోజులుగా స్థిరంగానే ఉన్నాయి. పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్�
కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టు సూచన తెలుగు ప్రజల మధ్య కలహాలు రానీయొద్దు నేను రెండు రాష్ర్టాలవాడిని ఏపీ పిటిషన్పై సీజేఐ రమణ హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాలు కృష్ణా జలాల వి వాదా�