ప్రభుత్వ రంగ దవాఖానల్లో తెలుగు రాష్ర్టాల్లోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్వహణ అయోమయంగా మారుతోంది. ప్రస్తుతం ఉన్న సూపరింటెండెంట్ ఇన్చార్జ్ హోదాలోనే పనిచేస్తుండడంతో దవా�
కర్ణాటకలో ‘యుగాది’ పేరుతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. అయితే, వీరి సంప్రదాయాలు మన ఉగాదికి దగ్గరగా ఉంటాయి. మన ‘ఉగాది పచ్చడి’ లాగే, కన్నడిగులు ‘బేవు-బెల్ల’ తింటారు. బేవు అంటే వేప పువ్వు. చేదును కష్టాల�
జల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన కమిటీలో చర్చించేందుకు ఎజెండా అంశాలను పంపించాలని రెండు తెలుగు రాష్ర్టాలను కేంద్ర జల్శక్తిశాఖ మరోసారి ఆదేశించింది.
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన అల్ప్రాజోలం కేసుల్లో ఈడీ కీలక చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నిందితుల రూ.4.79 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది.
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ పై అంచనాలు రోజురోజుకీ మరింతగా పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ బజ్ను క్రియేట్ చే
ఐఏఎస్ అధికారిని అంటూ మోసాలకు పాల్పడిన బత్తిన శశికాంత్ అలియాస్ శశికిరణ్ లీలలు మరిన్నీ వెలుగులో కి వచ్చాయి. ఫిలింనగర్లోని అపర్ణ ఆరా అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటూ ఐఏఎస్ అధికారిని అని, నేషనల్ ఇన్వ�
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ నెల 9 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపి
తెలుగు రాష్ర్టాలను వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఇప్పటికే ఈ సీజన్లో బంగాళాఖాతంలో అనేక అల్పపీడనాలు ఏర్పడగా.. బుధవారం మరొకటి ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం నాటికి
WAR 2 | జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ చిత్రంగా రూపొందిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ ఇటీవల థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా, బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇటీవల తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డిల ఫొటోలు పక్కపక్కనే పెట్టి ‘విద్య, వైద్యమే ఇక ప్రభుత్వాల ప్రాధాన్యం.. సమర్థించేవారు షేర్ చేయండి!’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా�
విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన అనేకమంది వలసజీవులు మోసపోయి చేయని నేరానికి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. తాజాగా, తెలంగాణకు చెందిన ఆరుగురు, ఏపీకి చెందిన ముగ్గురు..
NTR | జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'వార్ 2' సినిమా ఆగస్ట్ 14న భారీ ఎత్తున విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటి ఆస్పత్రి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగ ప్రవేశం చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసుల నుంచి కోరుతూ ఈడీ లేఖ రాసింద�
WAR 2 | బాలీవుడ్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ వార్ 2 ,ఆగస్ట్ 14న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి రానున్న విషయం తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో, YRF సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొ