ఇటీవల తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డిల ఫొటోలు పక్కపక్కనే పెట్టి ‘విద్య, వైద్యమే ఇక ప్రభుత్వాల ప్రాధాన్యం.. సమర్థించేవారు షేర్ చేయండి!’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా�
విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన అనేకమంది వలసజీవులు మోసపోయి చేయని నేరానికి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. తాజాగా, తెలంగాణకు చెందిన ఆరుగురు, ఏపీకి చెందిన ముగ్గురు..
NTR | జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'వార్ 2' సినిమా ఆగస్ట్ 14న భారీ ఎత్తున విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటి ఆస్పత్రి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగ ప్రవేశం చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసుల నుంచి కోరుతూ ఈడీ లేఖ రాసింద�
WAR 2 | బాలీవుడ్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ వార్ 2 ,ఆగస్ట్ 14న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి రానున్న విషయం తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో, YRF సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొ
ఉమ్మడి తెలుగు రాష్ర్టాల వర ప్రదాయిని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు వరద పోటెత్తడంతో డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా స్పిల్వే మీదుగా కృష్ణాడెల్టాకు మంగళవారం నీటిని విడుదల చేశారు. మంత్రులు ఉత్తమ్కుమార్ర
War 2 | ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంతో యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం వార్ 2. ఇప్పుడు ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎన్టీఆర్, హృతిక్రోషన్ నటిస్తున్న మల్టీస్టారర్ ‘వార్-2’పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగంగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్ట్ 14న ప్రేక్షకు�
WAR 2 | బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘వార్’ సినిమాకు కొనసాగింపుగా, వార్ 2 చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్�
WAR 2 | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'వార్ 2 చిత్రంతో హిందీ చలన చిత్రసీమకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్తో పాటు గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. ఎన్టీఆర్ వలన �
రిలయన్స్ జియో తెలుగు రాష్ర్టాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం..ఏప్రిల్ చివరి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లో జియో నెట్వర్క్లోకి కొత�
ఎరుకలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లో నివాసం ఉండే ఆదివాసీ తెగ. తాము మహాభారతంలో ఏకలవ్యుడి వారసులుగా భావిస్తారు. బాగా వెనకబడిన భారతీయ సమాజాల్లో ఈ తెగ ఒకటి.