BRS | తెలంగాణలో ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ పార్టీ(BRS Party) విజయం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ(Mlc) కడియం శ్రీహరి జోస్యం చెప్పారు.
Tornado | అమెరికాలో మరోసారి టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. మిస్సిస్సిపిలో భారీ గాలులు, ఉరుములు కురుసిన వానకు దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. టోర్నడోలతో భారీ నష్టం జరిగిందని, 160 కిలో�
Brahmotsavam | తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవా(Brahmotsavam)ల్లో భాగంగా శనివారం స్వామివారు హనుమంత వాహనం(Hanumanta vehicle)శ్రీరాముడు దర్శనమిచ్చారు.
Minister Harish Rao | రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోతున్న తొమ్మిది మెడికల్ కాలేజీలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. మెడికల్ కాలేజీల నిర్మాణ ప�
TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ నెల 27న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ మాసానికి సంబంధించించిన టికెట్లను 27న ఉదయం 11 గంట�
Zahir Khan | శ్రేయాస్ అయ్యర్తో సహా పలువురు ఆటగాళ్లు గాయాలబారినపడ్డారు. సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడు వన్డేల్లో విఫలమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమ�
Minister Indrakaran Reddy | నిర్మల్ : అన్నివర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ ఎజెండా అని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోన్ మండల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. సభలో ఆయన మాట్�
Idiotic Media | ఐడియాటిక్ మీడియా ద్వారా స్థానిక భాషలలో మీమ్ మార్కెటింగ్ జరుగుతోంది. ఈ మీమ్ మార్కెటింగ్ అనేది సంప్రదాయానికి భిన్నమైన ప్రాజెక్టు. భాష, లొకేషన్తో సంబంధం లేకుండా నవ్వును తెప్పించడం ఈ మీమ్ కాన్సెప�
Corona Virus | దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో, 1590 మందికి వైరస్ సోకింది. ఆరుగురు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 146 రోజుల తర్వాత ఒకే రోజు అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
Minister Errabelli | ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణ పల్లెలు నేడు స్వపరిపాలనలో సంపూర్ణ అభివృద్ధిని సాధిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్ని ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli ) అ
Pakistan | ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ ఆర్థిక శాఖ వద్ద డబ్బులు లేవని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మీడియా సమావేశంలో ఖ్వాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ పంజాబ్లో జరగాల్సిన ప్రా�
Rahul Gandhi Press Meet | ప్రధాని నరేంద్రమోదీ తాను చేయబోయే తదుపరి ప్రసంగానికి భయపడ్డారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ విమర్శించారు. అందుకే తన లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేశారని రాహుల్ ఆరోపించారు. మోదీ కళ్లలో �
Tirumala | తిరుమల(Tirumala )లో భక్తుల రద్దీ(devotees crowd) కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 12 కంపార్ట్మెంట్లు(compartments)నిండిపోయాయి.
తెలంగాణ ప్రజలకు శుభవార్త. రానున్న ఏప్రిల్ 1 నుంచి విద్యుత్తు వినియోగదారులపై ట్రూఅప్ చార్జీల భారం పడుకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ట్రూఅప్ చార్జీలకు సంబంధించిన రూ.12,718.4 కోట్లు రాష్ట్ర