Actress Akanksha Dubey | భారతీయ చిత్ర పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకున్నాది. భోజ్పూరి యువనటి నటి ఆకాంక్ష దూబే (25) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఓ హోటల్లో నటి ఉరి వేసుకొని ఆత్మహత్య చేస�
Suryaprabha | తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవా(brahmotsavam)ల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం శ్రీ రామ చంద్రుడు శంకు, చక్రాలు, విల్లు ,బాణం, గద, ఖడ్గం పంచాయుధాలను ధరించి సూర్యప్రభ వాహనం(Suryaprabha)పై దర్శనమిచ్చార�
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీశ్రావు (Minister Harish Rao) తెలిపారు.
Rahul Gandhi | పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేండ్ల జైలుశిక్ష ఎక్కువేనని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. కానీ బీజేపీ నేతలు మాజీ ప్రధాని వాజపేయి మాటలు గుర్తు చేసుకోవాలన్నారు.
Srisailam | శ్రీశైలం ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన బీజాపూర్ భక్తులు పోగొట్టుకున్న నగదు, సెల్ ఫోన్ లతో కూడిన మనీ పర్సును తెలంగాణ ఆటో డ్రైవర్ శ్రీన
Srisailam | మే 25 నుంచి 31 శ్రీశైల మహాక్షేత్రంలో మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని జగద్గురు పీఠాధిపతి పండితారాధ్య చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామి తెలిపారు.
Covid-19 | దేశంలో కొవిడ్, సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అయ్యింది. ఆసుపత్రుల్లో సన్నద్ధతను పరిశీలించేందుకు ఏప్రిల్ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్న
Security Guard | కారు షెడ్డు(car shed)లోని ఓ కారుకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని అందులో నిద్రిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు (security guard) సజీవ దహనమైన హృదయ విదారక సంఘటన అబిడ్స్లోని బొగ్గులకుంటలో చోటు చేసుకుంది.
Rahul Gandhi | పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష ఖరారు చేసిన విషయం తెలిసిందే. నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, దీన్ని సవాల్
Cyberabad data leak | సైబరాబాద్ పోలీసులు వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 16కోట్ల మంది భారతీయులకు సంబంధించిన డేటాను చోరీ చేసి అమ్మినట్లుగా విచారణలో గుర్తించారు.
CJI Justice Chandrachud | న్యాయవాద వృత్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. తమిళనాడు మధురైలో జిల్లా సెషన్స్ కోర్టు, చీఫ్ జ్యుడీషియల్ మేజిస�